Sunday, February 17, 2019

పుల్వామా దాడి: పలుచోట్ల కాశ్మీరీలకు వేధింపు, సీఆర్పీఎప్ హెల్ప్‌లైన్.. డోర్లు ఓపెన్ చేశామని..

శ్రీనగర్: పుల్వామాలో తీవ్రవాదుల దాడిలో నలభై మందికి పైగా జవాన్లు అమరులయ్యారు. దీనిపై యావత్ భారతదేశం కన్నీరుమున్నీరు అవుతోంది. కానీ కొందరు మాత్రం దేశానికి వ్యతిరేకంగా, జవాన్లకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలోను జవాన్ల మృతికి సంతోషం వ్యక్తం చేస్తున్నట్లుగా పేర్కొంటున్నారు. ఇది యావత్ భారతావనికి ఆగ్రహం తెప్పిస్తోంది. జవాన్ల మృతికి సంతాపంగా దాదాపు ప్రతి గ్రామం,

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GRLhEB

Related Posts:

0 comments:

Post a Comment