న్యూఢిల్లీ: భారతదేశంలో సెకండ్ వేవ్లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో అనేక రాష్ట్రాలు కట్టడి చర్యలు చేపడుతున్నాయి. లాక్డౌన్, కర్ఫ్యూలతోపాటు అనేక ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటికే దేశంలోని 26 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు లాక్డౌన్, కర్ఫ్యూలు అమలు చేస్తుండటం గమనార్హం.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3f8WVdp
కరోనా ఆంక్షల వలయంలో దేశం: లాక్డౌన్/కర్ఫ్యూలోనే 26 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు
Related Posts:
తిరుపతిలో ప్రచారానికి నేటితో తెర- గెలుపు అంచనాలివే- పోలింగ్ శాతమే కీలకంతిరుపతి లోక్సభ ఉపఎన్నికల్లో హోరాహోరీగా సాగిన ప్రచార పర్వానికి ఇవాళ తెరపడబోతోంది. మూడు వారాలుగా ఓ రేంజ్లో ప్రచారం సాగించిన పార్టీలు, మైకులు ఇవాళ సాయం… Read More
జో బైడెన్ కీలక నిర్ణయం... ఇద్దరు భారత సంతతి అధికారులకు ప్రమోషన్... సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్లో కీలక పదవులుఅమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన టీమ్లో భారత సంతతి అమెరికన్లకు పెద్ద పీట వేస్తున్నారు. ఇప్పటికే 20 మందికి పైగా భారత సంతతి వ్యక్తులను తన టీమ్లో నియమిం… Read More
అమానవీయం : చెత్త వ్యానులో కోవిడ్ పేషెంట్ల మృతదేహాల తరలింపు...కోవిడ్ మృతుల పట్ల అమానవీయంగా వ్యవహరిస్తున్న ఘటన ఛత్తీస్గఢ్లో వెలుగుచూసింది. మృతదేహాలను చెత్త వ్యానులో తరలిస్తున్న దృశ్యాలు కలకలం రేపుతున్నాయి. రాజ్… Read More
స్పెషల్ పోలీస్ ఆఫీసర్లుగా ఆర్ఎస్ఎస్ వాలంటీర్లు... తొలిసారి ఈ హోదా... హరిద్వార్ కుంభమేళాలో విధులు...ఉత్తరాఖండ్ హరిద్వార్లోని గంగానదిలో జరుగుతున్న కుంభమేళాకు లక్షల సంఖ్యలో భక్తులు తరలి వెళ్తున్న సంగతి తెలిసిందే. బుధవారం(ఏప్రిల్ 14) ఒక్కరోజే దాదాపు 6… Read More
ఏపీ పరిషత్ ఓట్ల లెక్కింపుపై సర్వత్రా ఉత్కంఠ- హైకోర్టులో నేటి నుంచి విచారణఏపీలో ఎంపీటీసీ మరియు జడ్పీటీసీ ఎన్నికలు పూర్తయి వారం రోజులు గడుస్తున్నాయి. అయినా ఇప్పటివరకూ ఓట్ల లెక్కింపు జరగలేదు. దీంతో అభ్యర్ధుల్లో టెన్షన్ పెరుగు… Read More
0 comments:
Post a Comment