న్యూఢిల్లీ: భారతదేశంలో సెకండ్ వేవ్లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో అనేక రాష్ట్రాలు కట్టడి చర్యలు చేపడుతున్నాయి. లాక్డౌన్, కర్ఫ్యూలతోపాటు అనేక ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటికే దేశంలోని 26 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు లాక్డౌన్, కర్ఫ్యూలు అమలు చేస్తుండటం గమనార్హం.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3f8WVdp
Sunday, May 9, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment