బెంగళూరు: కర్ణాటకలో కరోనా వైరస్ కల్లోలం రేపుతోంది. రోజూ 40 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం నాటి బులెటిన్ ప్రకారం..ఒక్క రోజు వ్యవధిలో 47,930 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 490 మంది మరణించారు. 31,796 మంది డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం పాజిటివ్ కేసులు 19,34,378కు చేరుకోగా ఇందులో మంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hi2J7c
పక్క రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన వారికీ వ్యాక్సిన్: స్టాక్ ఉన్నంత వరకే
Related Posts:
TSRTC Strike: సీఎం కేసీఆర్ కీలక సమీక్ష: ఆర్టీసీ సంఘాలతో చర్చలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లేనా?హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో కార్మిక సంఘాలతో చర్చలు జరపాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమ… Read More
రేవంత్ పై కాంగ్రెస్ నేతల ఆగ్రహం .. ప్రగతి భవన్ ముట్టడినే రీజన్తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఎవరిని అ… Read More
రివర్స్ టెండరింగ్ రియాల్టీ షోనా ? దేవినేని ఉమా కొవ్వు పట్టి మాట్లాడుతున్నారన్న ప్రభుత్వ చీఫ్ విప్ఆంధ్రప్రదేశ్లో అధికార వైసిపి, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లిన నేపథ్యంలో టిడిపి నేతలు ప… Read More
పార్టీ టిక్కెట్ల లోల్లి, బీఎస్పీ నాయకులకు చెప్పుల హారం, గాడిద మీద ఊరేగింపు, వైరల్ !జైపూర్: టిక్కెట్ల పంపిణి విషయంలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ సమాజ్ వాదీ పార్టీ (బీఎస్పీ)కి చెందిన ఇద్దరు జాతీయ స్థాయి నాయకులకు చెప్పులు, షూల హారం వేశా… Read More
విమానంలో వీరంగం: ఈ మందుబాబులు విమానంలో ఏం చేశారో తెలుసా..?విమానాలు గాల్లో ఉండగా అందులోని ప్రయాణికులు ఎన్నో వింత చేష్టలు చేశారనే వార్తలు చదివాం చూశాం. ఓ చైనా ప్రయాణికుడు ఎయిర్ హాస్టెస్ మీద వేడి నీళ్లు విసిరిగ… Read More
0 comments:
Post a Comment