Sunday, May 9, 2021

పక్క రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన వారికీ వ్యాక్సిన్: స్టాక్ ఉన్నంత వరకే

బెంగళూరు: కర్ణాటకలో కరోనా వైరస్ కల్లోలం రేపుతోంది. రోజూ 40 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం నాటి బులెటిన్ ప్రకారం..ఒక్క రోజు వ్యవధిలో 47,930 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 490 మంది మరణించారు. 31,796 మంది డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం పాజిటివ్ కేసులు 19,34,378కు చేరుకోగా ఇందులో మంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hi2J7c

0 comments:

Post a Comment