తిరుమలలో చిరుతపులి కలకలం భక్తులు,స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. మంగళవారం(అగస్టు 4) తిరుమల ఘాట్ రోడ్డులో ఓ ద్విచక్ర వాహనదారుడిపై చిరుత దాడికి యత్నించింది. అలిపిరి నుంచి 4కి.మీ దూరంలో ఉన్న రెండో తిరుమల ఘాట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. చిరుత దాడి సమయంలో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ ద్విచక్ర వాహనదారుడిని రక్షించే ప్రయత్నం చేయగా... అతనిపై
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Dy5krQ
భయం భయం... తిరుమలలో ద్విచక్ర వాహనదారుడిపై చిరుత దాడి...
Related Posts:
కోడెల పై దాడి కేసు : అంబటి పై ఎఫ్ఐఆర్ నమోదు : 35 మంది పైనా కేసు..!స్పీకర్ కోడెల శివ ప్రసాద్ పై పోలింగ్ రోజు జరిగిన దాడి లో 35 మంది పై కేసు నమోదైంది. ఎన్నికల్లో భా గంగా ఇనిమెట్ల గ్రామంలో పోలింగ్ బూత్ లోకి వెళ్లిన… Read More
రెవెన్యూ సిబ్బందిపై కేసీఆర్ గుస్సా..? టెన్షన్ ఎందుకు దండగా .. చిన్నజీయార్ ఉండగా !తెలంగాణలో జరుగున్న పాలన మీద అనేక విమర్శలు ఉన్నాయి. ఎమ్మెల్యేలు , మంత్రులు , అధికారులు పెద్దగా నిర్ణయాలు తీసుకోలేరు. అన్నింటికీ సీఎం కేసీఆరే ఫైనల్ లేదం… Read More
హిందువుల మనో భావాలను గాయపరిచారు..! కేసీఆర్, కేటీఆర్ పై బీజేపి తీవ్ర ఆరోపణ..!!హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, టీఆర్ఎస్ వర్కింగ ప్రెసిడెంట్ కేటీఆర్ హిందువులను కించపరిచి, రెచ్చగొట్టి, హిందువుల మనోభావాలను గాయపరిచారని బీజేపీ… Read More
ద్వివేదీ ఓటు వేసారు : చంద్రబాబు వ్యాఖ్యలకు కౌంటర్: సాక్ష్యాధారాలు విడుదల ..!ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలకు ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధి కారి ఓటు వేయలేని పరిస్థితి ఏర్పడితే మిగిలిన సామా… Read More
సీతమ్మ అగ్ని ప్రవేశం ఎందుకు చేసిందంటే : వాల్మీకి రామాయణండా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు. హైదరాబాద్ - ఫోన్ : 9440611151 వాల్మీకి రామాయణం యుద్ధకాండ - 6 లో రావణుడు ఆ రణభూమిలో నిహతుడై పడిపో… Read More
0 comments:
Post a Comment