తిరుమలలో చిరుతపులి కలకలం భక్తులు,స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. మంగళవారం(అగస్టు 4) తిరుమల ఘాట్ రోడ్డులో ఓ ద్విచక్ర వాహనదారుడిపై చిరుత దాడికి యత్నించింది. అలిపిరి నుంచి 4కి.మీ దూరంలో ఉన్న రెండో తిరుమల ఘాట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. చిరుత దాడి సమయంలో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ ద్విచక్ర వాహనదారుడిని రక్షించే ప్రయత్నం చేయగా... అతనిపై
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Dy5krQ
భయం భయం... తిరుమలలో ద్విచక్ర వాహనదారుడిపై చిరుత దాడి...
Related Posts:
ఫొణి సైక్లోన్ ఎఫెక్ట్ : 81 రైళ్లు రద్దు చేసిన రైల్వేశాఖవిశాఖపట్టణం : ఫొణి తుఫాను ప్రభావం గురు, శుక్రవారాల్లో ఎక్కువ ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో రైల్వేశాఖ అప్రమత్తమైంది. ఏపీ మీదుగా వెళ్లే, ఏపీలో నడిచే… Read More
తొడగొట్టి చెబుతున్నా ... వచ్చేది టీడీపీ ప్రభుత్వమే .. విజయసాయికి బుద్దా వెంకన్న కౌంటర్ఏపీలో ఎన్నికలు ముగిశాయి. నేతలు ఎవరి అంచనాలలో వాళ్ళున్నారు. ఇక నేతల మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. వైసీపీ రాజ్య సభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేద… Read More
6న ఏపీలో 5 చోట్ల రీ పోలింగ్ : ఓటింగ్ ఏర్పాట్లలో అధికారులుఅమరావతి : ఎన్నికల సందర్భంగా ఏపీలో హింసాత్మక ఘటనలు జరుగడంతో ఐదు పోలింగ్ కేంద్రాల్లో నిర్వహించే తేదీని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నెల 6 సోమవారం… Read More
లక్ష్మీస్ ఎన్టీఆర్ పై మొదటి సారి స్పందించిన చంద్రబాబు ..ఏమన్నారంటేఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రంపై మొదటిసారిగా స్పందించారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన చంద్రబాబు తనపై కొంతమంది … Read More
నేడు రాష్ట్రవ్యాప్తంగా బంద్ : ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయాలని బీజేపీ పిలుపుహైదరాబాద్ : ఇంటర్ ఫలితాల్లో అవకతవకలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఇవాళ రాష్ట్ర బంద్ కు బీజేపీ పిలుపునిచ్చింది. బీజేపీ పిలుపుమేరకు కొన్ని ప్రజాస… Read More
0 comments:
Post a Comment