Thursday, May 2, 2019

నేడు రాష్ట్రవ్యాప్తంగా బంద్ : ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయాలని బీజేపీ పిలుపు

హైదరాబాద్ : ఇంటర్ ఫలితాల్లో అవకతవకలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఇవాళ రాష్ట్ర బంద్ కు బీజేపీ పిలుపునిచ్చింది. బీజేపీ పిలుపుమేరకు కొన్ని ప్రజాసంఘాలు కూడా మద్దతు తెలిపి .. బంద్ చేపట్టాలని నిర్ణయించాయి. ప్రధానంగా ఇంటర్ విద్యార్థులను న్యాయం చేయాలని విపక్షాలు గురువారం బంద్ చేపట్టాయి.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IUWaas

Related Posts:

0 comments:

Post a Comment