హైదరాబాద్ : ఇంటర్ ఫలితాల్లో అవకతవకలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఇవాళ రాష్ట్ర బంద్ కు బీజేపీ పిలుపునిచ్చింది. బీజేపీ పిలుపుమేరకు కొన్ని ప్రజాసంఘాలు కూడా మద్దతు తెలిపి .. బంద్ చేపట్టాలని నిర్ణయించాయి. ప్రధానంగా ఇంటర్ విద్యార్థులను న్యాయం చేయాలని విపక్షాలు గురువారం బంద్ చేపట్టాయి.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IUWaas
నేడు రాష్ట్రవ్యాప్తంగా బంద్ : ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయాలని బీజేపీ పిలుపు
Related Posts:
రాష్ట్రంలో పెరిగిన 24 లక్షల ఓటర్లు .. ఓటర్ల రేషియో కూడా పెరిగింది : సీఈసీ రజత్ కుమార్హైదరాబాద్ : రాష్ట్రంలో చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పూర్తయ్యింది. మొత్తం 2.95 కోట్ల ఓటర్లు ఉన్నారని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అలాగే వి… Read More
టిక్కెట్లపై కేఈ ఫ్యామిలీకి బాబు హామీ, బుట్టాకు సస్పెన్స్: పోటీ ఖాయం... అఖిలకు ఏవీ సుబ్బారెడ్డి షాక్కర్నూలు/అమరావతి: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వరుసగా ఒక్కో లోకసభ నియోజకవర్గం, దాని పరిధిలోని అసెంబ్ల… Read More
అసంతృప్తి... వినయ్ భాస్కర్ కు మంత్రిగా నో ఛాన్స్ ? .. ఉద్యమకారుల స్థానం ఇదేనా ? ఓరుగల్లులో చర్చఆయన వరంగల్ జిల్లాలో టిఆర్ఎస్ పార్టీలో కీలక నేత, ఉద్యమ కాలం నుంచి పనిచేసిన నాయకుడు, తెలంగాణ రాష్ట్ర సాధనకై లాఠీ దెబ్బలు తిన్న ఎమ్మెల్యే. ఆయనే వరంగల్ పశ… Read More
చిరంజీవిలా ధైర్యం చేస్తారా?: జనసేన సవాల్ను బాబు-జగన్ స్వీకరిస్తారా, పవన్ కళ్యాణ్ పాటిస్తారా?అమరావతి: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆయా పార్టీలు ప్రజలను ఆకర్షించేందుకు పథకాల వర్షం కురిపిస్తున్నాయి. బీసీల ఓట్లను ఆకర్షించేందుకు టీడీ… Read More
బాలకృష్ణకు హైకోర్టు నోటీసులు : ఓటర్లకు డబ్బు పంచిన వ్యవహారం ..!ప్రముఖ సినీ నటుడు..టిడిపి ఎమ్మెల్యే బాలకృష్ణ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నంద్యాల ఉపఎన్నిక సంద ర్భంగా ఓటర్లకు బహిరంగంగా డబ్బులు పంపిణీ వ్యవ… Read More
0 comments:
Post a Comment