ఏపీలో ఎన్నికలు ముగిశాయి. నేతలు ఎవరి అంచనాలలో వాళ్ళున్నారు. ఇక నేతల మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. వైసీపీ రాజ్య సభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా టీడీపీ నాయకులపై , చంద్రబాబుపై విరుచుకుపడుతున్నారు. ఇక విజయసాయి రెడ్డికి రివర్స్ కౌంటర్ ఇవ్వటానికి టీడీపీ నేతలు సైతం మాటల తూటాలు పేలుస్తున్నారు. సేమ్ సీన్ రిపీట్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IStSNL
Thursday, May 2, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment