ఏపీలో ఎన్నికలు ముగిశాయి. నేతలు ఎవరి అంచనాలలో వాళ్ళున్నారు. ఇక నేతల మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. వైసీపీ రాజ్య సభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా టీడీపీ నాయకులపై , చంద్రబాబుపై విరుచుకుపడుతున్నారు. ఇక విజయసాయి రెడ్డికి రివర్స్ కౌంటర్ ఇవ్వటానికి టీడీపీ నేతలు సైతం మాటల తూటాలు పేలుస్తున్నారు. సేమ్ సీన్ రిపీట్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IStSNL
తొడగొట్టి చెబుతున్నా ... వచ్చేది టీడీపీ ప్రభుత్వమే .. విజయసాయికి బుద్దా వెంకన్న కౌంటర్
Related Posts:
డీజీపీకి బుద్దా వెంకన్న బహిరంగ లేఖ .. ఆ ఎంపీపై చర్యలు తీసుకోండిలాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వైసీపీ నేతలపై ఇప్పటికే టీడీపీ నేతలు నిప్పుల వర్షం కురిపిస్తున్నారు. ప్రజలకో న్యాయం మీకో న్యాయమా అని ప్రశ్నిస్తున్నార… Read More
తప్పదు .. నెలాఖరు వరకూ వేచి ఉండాల్సిందే.. మందు ప్రియుల గుండెల్లో గుబులు రేపిన లాక్ డౌన్ పొడిగింపు..హైదరాబాద్ : సమయం ఆసన్నమైంది మిత్రమా.. ఇక ఉపేక్షించేది లేదు. దాదాపు మూడు వారాల నుండి కనీసం మద్యం వాసనకు కూడా నోచుకోలేని మందుబాబులు మరొక్క నాలుగు రోజుల్… Read More
తప్పును సరిచేసుకున్నాం: భారత్లో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ లేదు: ప్రపంచఆరోగ్య సంస్థన్యూఢిల్లీ: కరోనావైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. 200కు పైగా దేశాలు ఈ మహమ్మారి బారినపడ్డాయి. వేల సంఖ్యలో మరణించగా లక్షల సంఖ్యలో చికిత్స పొందుతున్నార… Read More
గుంటూరులో రేపు పూర్తిగా కర్ఫ్యూ..మాస్క్ లేకుంటే వెయ్యి జరిమానా..ఏపీలో కరోనా వైరస్ పాటిజివ్ కేసుల సంఖ్యలో కర్నూలు తర్వాత రెండో స్ధానంలో ఉన్న గుంటూరు జిల్లాలో రేపటి నుంచి మరింత కఠిన ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. ఇకపై … Read More
వ్యవసాయ రంగానికి రిలీఫ్.. అన్ని మంత్రిత్వ శాఖలు తిరిగి యాక్టివ్.. మోదీ కీలక నిర్ణయాలు?లాక్ డౌన్ పొడగింపుపై సర్వత్రా చర్చ జరుగుతున్న వేళ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ప్రాధాన్యతను సంతర… Read More
0 comments:
Post a Comment