విశాఖపట్టణం : ఫొణి తుఫాను ప్రభావం గురు, శుక్రవారాల్లో ఎక్కువ ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో రైల్వేశాఖ అప్రమత్తమైంది. ఏపీ మీదుగా వెళ్లే, ఏపీలో నడిచే 81 రైళ్లను రద్దుచేస్తున్నట్టు ప్రకటించింది. రెండు రైళ్లను దారి మళ్లించినట్టు వెల్లడించింది. ముందుజాగ్రత్త చర్యలో భాగంగా రైల్వే సర్వీసులను క్యాన్సిల్ చేసినట్టు పేర్కొన్నది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2J9qCwK
Thursday, May 2, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment