విశాఖపట్టణం : ఫొణి తుఫాను ప్రభావం గురు, శుక్రవారాల్లో ఎక్కువ ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో రైల్వేశాఖ అప్రమత్తమైంది. ఏపీ మీదుగా వెళ్లే, ఏపీలో నడిచే 81 రైళ్లను రద్దుచేస్తున్నట్టు ప్రకటించింది. రెండు రైళ్లను దారి మళ్లించినట్టు వెల్లడించింది. ముందుజాగ్రత్త చర్యలో భాగంగా రైల్వే సర్వీసులను క్యాన్సిల్ చేసినట్టు పేర్కొన్నది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2J9qCwK
ఫొణి సైక్లోన్ ఎఫెక్ట్ : 81 రైళ్లు రద్దు చేసిన రైల్వేశాఖ
Related Posts:
మణిపూర్ బలపరీక్షలో బీజేపీ విజయం - మూజువాణితో బీరేన్ సేఫ్ - స్పీకర్పైకి కుర్చీలు విసిరిన కాంగ్రెస్మణిపూర్ అసెంబ్లీలో బలపరీక్ష సందర్భంగా సోమవారం భారీ రచ్చ చోటుచేసుకుంది. తామిచ్చిన తీర్మానంపై కాకుండా, అధికార పక్షం కోరిన విధంగా విశ్వాసపరీక్ష నిర్వహించ… Read More
చదువులో టాపర్.. రూ.3.80కోట్లు స్కాలర్షిప్కి ఎంపిక... ఈవ్ టీజింగ్కి బలి..ఉత్తరప్రదేశ్లోని గౌతమబుద్ద నగర్ జిల్లా దాద్రిలో దారుణం జరిగింది. చదువుల్లో మేటిగా పేరు తెచ్చుకున్న ఓ యువతి ఈవ్ టీజింగ్కు బలైపోయింది. అయితే పోలీసులు … Read More
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఎన్జీటీలో ముగిసిన వాదనలు .. తీర్పు రిజర్వ్ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా నిర్మించ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదం తెలిసిందే. అయితే ఈ పథ… Read More
ఈ ఏడాది చివరి నాటికి కరోనా వ్యాక్సిన్: సీరమ్ ఇనిస్టిట్యూట్, ప్రపంచంలోనే అత్యధికంగా..న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని పూర్తిగా అరికట్టేందుకు ప్రపంచంలోని అనేక దేశాలు వ్యాక్సిన్ కనుగొనేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. భారతదేశంలోని పలు సంస్… Read More
lockdown: కింద మొగుడు, పైన ప్రియుడు, హైటెక్ వ్యభిచారం కోసం సీక్రెట్ రూమ్, సినిమా స్కెచ్, రివర్స్!చెన్నై: లారీ యజమాని అయిన వ్యక్తి రెండు పెళ్లిళ్లు చేసుకుని ఇద్దరు భార్యల ముద్దులమొగుడు టైప్ లో హ్యాపీగా ఉంటున్నాడు. సొంత భవనంలోని కింద అంతస్తులో మొదటి… Read More
0 comments:
Post a Comment