Thursday, May 2, 2019

6న ఏపీలో 5 చోట్ల రీ పోలింగ్ : ఓటింగ్ ఏర్పాట్లలో అధికారులు

అమరావతి : ఎన్నికల సందర్భంగా ఏపీలో హింసాత్మక ఘటనలు జరుగడంతో ఐదు పోలింగ్ కేంద్రాల్లో నిర్వహించే తేదీని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నెల 6 సోమవారం రోజున రీ పోలింగ్ నిర్వహిస్తామని ఈసీ తెలిపినట్టు ఏపీ ఎన్నికల అధికారులు పేర్కొన్నారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IW5w5M

Related Posts:

0 comments:

Post a Comment