అమరావతి : ఎన్నికల సందర్భంగా ఏపీలో హింసాత్మక ఘటనలు జరుగడంతో ఐదు పోలింగ్ కేంద్రాల్లో నిర్వహించే తేదీని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నెల 6 సోమవారం రోజున రీ పోలింగ్ నిర్వహిస్తామని ఈసీ తెలిపినట్టు ఏపీ ఎన్నికల అధికారులు పేర్కొన్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IW5w5M
6న ఏపీలో 5 చోట్ల రీ పోలింగ్ : ఓటింగ్ ఏర్పాట్లలో అధికారులు
Related Posts:
పీఎస్ఎల్వీ - సీ 46 ప్రయోగానికి సర్వం సిద్ధం.. 25గంటల పాటు కొనసాగనున్న కౌంట్డౌన్నెల్లూరు : భారత అంతరిక్ష పరిశధన సంస్థ.. ఇస్రో మరో ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధమైంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ థావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి బ… Read More
ఢిల్లీకి అసమ్మతి కాంగ్రెస్ ఎమ్మెల్యేల లీడర్, చర్చలు, డిమాండ్లు, లోక్ సభ ఎన్నికల ఫలితాలతో !బెంగళూరు/న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల ఫతాల లెక్కింపుకు ఒక్క రోజు గడువు ఉన్న సందర్బంలో ఆ పార్టీ నాయకుల్తో ఉత్సాహం మొదలైయ్యింది. కర్ణాటకలోని కాంగ్రెస్-జే… Read More
శరద్ పవార్ ఫోన్కు జగన్ రియాక్షన్ ఏంటి : ప్రత్యామ్నాయం ఉందా: వైసీపీ అధినేత వ్యూహం మారిందా.ఏపీలో వైసీపీ ఎక్కువ మొత్తంలో లోక్సభ సీట్లు దక్కించుకుంటుందంటూ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించటంతో కేంద్రంలో మద్దతు కోసం వైసీపీ పైన ఒత్తిడి పెరుగుతోంది… Read More
ఎగ్జిట్ పోల్స్ను నమ్మకండి.. నిరాశలో ఉన్న కార్యకర్తలకు ప్రియాంక ఆడియో సందేశంఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు మరోసారి ఎన్జీఏకు పట్టం కట్టనున్నారన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాల వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప… Read More
ఈవీఎంలు కాదు..వీవీప్యాట్స్ లెక్కించాలి: ఎన్నికల సంఘం పైన విపక్షాల పోరు : నేడు ఢిల్లీలో కీలక భేటీఎన్నికల సంఘం తీరుప పైనా..ఈవీఎంల పైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్న బీజేపీతర పక్షాలు నేడు ఢిల్లీలో భేటీ కానున్నారు. దేశ వ్యాప్తంగా ఎన్నికల సంఘం వ్య… Read More
0 comments:
Post a Comment