తేలికపాటి కోవిడ్ 19 లక్షణాలతో బాధపడుతున్నవారికి చౌక ధరలో మెడిసిన్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు దేశీయ ఫార్మా దిగ్గజం సన్ ఫార్మా ప్రకటించింది. కేవలం రూ.35కే ఫ్లూగార్డ్(ఫవిపిరవిర్ 200ఎంజీ)ని ట్యాబ్లెట్ను మార్కెట్లోకి తీసుకొచ్చినట్లు వెల్లడించింది. ఫవిపిరవిర్ డ్రగ్ను మొదటిసారిగా ఇన్ఫ్లుయెంజా చికిత్స కోసం జపాన్కు చెందిన ఫ్యుజిఫిలిం హోల్డింగ్స్ కార్పోరేషన్ ఎవిగాన్ అనే బ్రాండ్ పేరుతో అభివృద్ది చేసింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fm82xW
గుడ్ న్యూస్... కరోనా ట్రీట్మెంట్కు అతి చౌక ధరలో మందు... వివరాలివే...
Related Posts:
సత్ప్రవర్తన: ముందస్తు విడుదలకు వీకే శశికళ దరఖాస్తుబెంగళూరు: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వీకే శశికళ ముందస్తు విడుదలకు దరఖాస్తు చేసుకున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్లుగా … Read More
డిసెంబర్ - 2020 కార్తిక, మార్గశిర మాసాలలో ముహూర్తములుడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
అంటార్కిటికా: దక్షిణ ధ్రువం ఎవరికి చెందుతుంది? తమదంటే తమదని చాలా దేశాలు ఎందుకు వాదిస్తున్నాయి?భూమిపై అత్యంత చల్లని, అత్యధిక వేగంతో గాలులు వీచే, ద్రవ రూపంలో నీరు అతి తక్కువగా ఉండే ఖండం అంటార్కిటికా. అందుకే ఈ ప్రాంతానికి చెందిన సొంత ప్రజలంటూ ఎవరూ… Read More
ఈ రెండేళ్లలో బండి సంజయ్ కరీంనగర్కు ఏం చేశారు..? జీహెచ్ఎంసీలో సెంచరీ పక్కా : కవితకరీంనగర్ ఎంపీగా గెలిచిన బండి సంజయ్ ఈ రెండేళ్ల కాలంలో నగరానికి ఏం చేశారని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. కరీంనగర్కు రావాల్సిన ట్రిపుల్ ఐటీ ఎందుకు రాకుండ… Read More
భారత గణతంత్రకు బ్రిటిష్ అతిథి -‘2021 రిపబ్లిక్ డే’ చీఫ్ గెస్ట్గా యూకే ప్రధాని బోరిస్ జాన్సన్భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఈసారి విశిష్ట అతిథిగా బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ హాజరు కానున్నారు. జనవరి 26న ఢిల్లీలోని రాజ్ పథ్ లో జరిగే వేడుకలకు… Read More
0 comments:
Post a Comment