తేలికపాటి కోవిడ్ 19 లక్షణాలతో బాధపడుతున్నవారికి చౌక ధరలో మెడిసిన్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు దేశీయ ఫార్మా దిగ్గజం సన్ ఫార్మా ప్రకటించింది. కేవలం రూ.35కే ఫ్లూగార్డ్(ఫవిపిరవిర్ 200ఎంజీ)ని ట్యాబ్లెట్ను మార్కెట్లోకి తీసుకొచ్చినట్లు వెల్లడించింది. ఫవిపిరవిర్ డ్రగ్ను మొదటిసారిగా ఇన్ఫ్లుయెంజా చికిత్స కోసం జపాన్కు చెందిన ఫ్యుజిఫిలిం హోల్డింగ్స్ కార్పోరేషన్ ఎవిగాన్ అనే బ్రాండ్ పేరుతో అభివృద్ది చేసింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fm82xW
గుడ్ న్యూస్... కరోనా ట్రీట్మెంట్కు అతి చౌక ధరలో మందు... వివరాలివే...
Related Posts:
అధికారిపై కూడా కులవివక్ష.. రైతు సంఘం నేతల వేధింపులు... తాళలేక ఆత్మహత్య..(వీడియో)లక్నో : ఔను.. అధికారులు కూడా కులవివక్షను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి ఘటన ఒకటి యూపీలో జరిగింది. సాక్షాత్ ఓ ఆఫీసర్ కులవివక్షకు గురవడం ఆందోళన కలిగిస్తోంది. … Read More
స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డెవలపర్ సిస్టం అడ్మినిస్ట్రేటర్ ఉద్యోగాలుస్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా డెవలపర్, సిస్టం అడ్మినిస్ట్రేటర్ పోస్టులను భర్తీ చేయను… Read More
వైసీపీ నెక్స్ట్ టార్గెట్ మాజీమంత్రి సోమిరెడ్డి..ఓ భూ వివాదంలో కేసు నమోదు...నోటీసులు జారీఏపీ మాజీ మంత్రి , టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఊహించని షాక్ తగలింది. ఇప్పటికే వైసీపీ అధికారంలోకి వచ్చాక మాజీ మంత్రులు , కీలక నాయక… Read More
రైతు బిడ్డ నుంచి రాకెట్ మ్యాన్ వరకు: ఇస్రో చీఫ్ డాక్టర్ శివన్ ప్రస్థానంబెంగళూరు: చంద్రయాన్-2... ప్రపంచం మొత్తం చర్చించుకుంటున్న విషయం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు చివరి ని… Read More
యాదాద్రిలో గులాబీ ప్రచారానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్న లక్ష్మణ్తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ టిఆర్ఎస్ పార్టీని యాదాద్రి ఆలయంలో గులాబీ ప్రచారం అంశంలో టార్గెట్ చేశారు. ఇంతవరకు ఎవరూ చెయ్యని విధంగ… Read More
0 comments:
Post a Comment