పార్టీ ఏర్పాటు చేస్తానని ప్రకటించిన వైఎస్ షర్మిల అందుకోసం వడివడిగా అడుగులు వేస్తున్నారు. తనతో వచ్చేవారు, సన్నిహితులతో మంతనాలు జరుపుతున్నారు. ఇటీవల హైదరాబాద్లో నల్గొండ జిల్లాకు చెందిన నేతలతో సమావేశంతో పార్టీ ఏర్పాటు అంశం తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. అప్పుడే ప్రజలతో మమేకమవుతానని ప్రకటించారు. ఈ నెల 21వ తేదీన ఖమ్మంలో జరిగే ఆత్మీయ సమ్మేళలనంలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3d4lIjA
వైఎస్ షర్మిల పార్టీ: పోడు భూములే ఎజెండా, ఖమ్మం గుమ్మం నుంచి ప్రజల్లోకి..
Related Posts:
పాకిస్థానీ చేతిలో భారతీయ దంపతుల దారుణ హత్య: నిందితుడి అరెస్ట్షార్జా: దుబాయ్లో భారతీయ దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్య కేసులో నిందితుడు ఓ పాకిస్థానీ కావడం గమనార్హం. జూన్ 18న జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెల… Read More
నిమ్మగడ్డ అరెస్టుకు వైసీపీ డిమాండ్.. జగన్ సర్కారు సుమోటోగా.. కమలవనంలో పచ్చ పుష్పాలన్న అంబటి..‘పార్క్ హయత్ లీక్స్' వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తున్నది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవి చేపట్టే విషయమై సుప్రీంకోర్టు, హైకోర్టులో న్యాయపోరా… Read More
అతి ప్రమాదకరమైన ఈ 9 హ్యాండ్ శానిటైజర్లు వాడొద్దు: ఎఫ్డీఏ హెచ్చరికవాషింగ్టన్: కరోనా మహమ్మారి వణికిస్తున్న నేపథ్యంలో ఆ వైరస్ నుంచి తప్పించుకునేందుకు ఇప్పుడు ప్రజలంతా ఎక్కువగా శానిటైజర్లను వాడుతున్న విషయం తెలిసిందే. అయ… Read More
పార్క్ హయత్ మీటింగ్ పై సుజనా క్లారిటీ- రెండు వేర్వేరు మీటింగ్స్ కలిపేశారంటూ ఆగ్రహం..ఏపీ రాజకీయాల్లో కాకరేపిన హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్ భేటీపై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి స్పందించారు. కరోనా కారణంగా పార్క్ హయత్ నుంచే కార్యకలాపాలు నిర్వహిస… Read More
వైసీపీ ఎంపీ ప్రాణాలకే రక్షణ లేదు.. ప్రభుత్వ దౌర్జన్యాలు కేంద్ర మంత్రే చెప్పారు : చంద్రబాబు ఫైర్ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వ పాలనపై మండిపడ్డారు. ఆన్ లైన్ లో సమావేశం నిర్వహించిన చంద్రబాబు వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలపై ఆగ్ర… Read More
0 comments:
Post a Comment