Thursday, February 11, 2021

వైఎస్ షర్మిల పార్టీ: పోడు భూములే ఎజెండా, ఖమ్మం గుమ్మం నుంచి ప్రజల్లోకి..

పార్టీ ఏర్పాటు చేస్తానని ప్రకటించిన వైఎస్ షర్మిల అందుకోసం వడివడిగా అడుగులు వేస్తున్నారు. తనతో వచ్చేవారు, సన్నిహితులతో మంతనాలు జరుపుతున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో నల్గొండ జిల్లాకు చెందిన నేతలతో సమావేశంతో పార్టీ ఏర్పాటు అంశం తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. అప్పుడే ప్రజలతో మమేకమవుతానని ప్రకటించారు. ఈ నెల 21వ తేదీన ఖమ్మంలో జరిగే ఆత్మీయ సమ్మేళలనంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3d4lIjA

Related Posts:

0 comments:

Post a Comment