Sunday, November 22, 2020

CBI Shock: మాజీ మంత్రికి మసాల దోసె తినిపించిన సీబీఐ, రూ. వేల కోట్ల స్కామ్, ఎటూకాకుండాపోయాడు, పాపం !

బెంగళూరు/ న్యూఢిల్లీ: వేలకోట్ల రూపాయల ఐఎంఏ స్కామ్ కేసులో కర్ణాటక మాజీ మంత్రి రోషన్ బేగ్ కు సీబీఐ అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. మాజీ మంత్రి రోషన్ బేగ్ కు మసాలా దోసె తినిపించి అరెస్టు చేసి సెంట్రల్ జైలుకు పంపించిన సీబీఐ సోమవారం ఉదయం బెంగళూరులోని ఆయన నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఐఎంఏ వ్యవస్థాపకుడు మన్సూర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nNJClE

Related Posts:

0 comments:

Post a Comment