Sunday, November 22, 2020

గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగులకు జగన్ సర్కార్‌ షాక్‌- డ్యూటీ చేసే చోటే నివాసం తప్పనిసరి..

ఏపీలో గ్రామ స్వరాజ్యం, ప్రజలకు అందుబాటులో పాలన లక్ష్యంతో ప్రభుత్వం గతేడాది గ్రామ, వార్డు సచివాలయాలను ప్రారంభించించి. ప్రతీ సచివాలయంలో 12 మంది ఉద్యోగులను నియమించింది. ప్రజాప్రతినిధుల సిఫార్సులతో సంబంధం లేకుండా గ్రామ, వార్డు సచివాలాయలకు వెళితే చాలు ఏ పనైనా జరుగుతుందన్న భరోసా ఇచ్చింది. కానీ రాష్ట్రంలోని పలు చోట్ల ఉద్యోగులు పని చేసే చోట

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kZRJtf

0 comments:

Post a Comment