ఏపీలో గ్రామ స్వరాజ్యం, ప్రజలకు అందుబాటులో పాలన లక్ష్యంతో ప్రభుత్వం గతేడాది గ్రామ, వార్డు సచివాలయాలను ప్రారంభించించి. ప్రతీ సచివాలయంలో 12 మంది ఉద్యోగులను నియమించింది. ప్రజాప్రతినిధుల సిఫార్సులతో సంబంధం లేకుండా గ్రామ, వార్డు సచివాలాయలకు వెళితే చాలు ఏ పనైనా జరుగుతుందన్న భరోసా ఇచ్చింది. కానీ రాష్ట్రంలోని పలు చోట్ల ఉద్యోగులు పని చేసే చోట
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kZRJtf
గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగులకు జగన్ సర్కార్ షాక్- డ్యూటీ చేసే చోటే నివాసం తప్పనిసరి..
Related Posts:
మరి కొన్నిగంటల్లో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు, గెలుపుపై ఆప్, బీజేపీ ధీమాదేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీకి మరికొన్ని గంటల్లో పోలింగ్ జరగబోతోంది. ఉదయం 7 గంటల నుంచి ఓటింగ్ ప్రారంభంకానున్నది. ఈ మేరకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది… Read More
తెలంగాణ ఏర్పాటుపై మోదీ అనూహ్య వ్యాఖ్యలు.. ఆరోజు పార్లమెంటులో జరిగింది ఎవరూ మర్చిపోలేరన్న ప్రధానితెలుగు రాష్ట్రాలు విడిపోయి ఆరేళ్లు గడుస్తున్నా.. ఆనాడు పార్లమెంటులో ఏపీ విభజన చట్టం ఆమోదం పొందిన తీరును దేశప్రజలెవరూ మర్చిపోలేదంటూ ప్రధాని నరేంద్ర మోద… Read More
Nellore: డబుల్ మర్డర్: ప్రధాన దోషికి ఉరి: మెడికో, ఆమె తల్లిని అత్యంత పాశవికంగా.. !నెల్లూరు: రాష్ట్రంలో ప్రకంపనలను పుట్టించిన నెల్లూరు జిల్లా జంట హత్యల కేసులో స్థానిక న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. మెడికో, ఆమె తల్లిని దారుణంగా హత… Read More
ACB Court:చంద్రబాబు అక్రమాస్తుల కేసు విచారణ..స్టే ఎలా తెచ్చుకున్నారన్న లక్ష్మీ పార్వతిప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఐటీ దాడులు ఏసీబీ సోదాలు చర్చనీయాంశమైంది. గురువారం రోజున ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ పీఎస్ పై ఆదాయపు పన్ను… Read More
Medaram Jatara: గద్దెలపైకి సమ్మక్క.. మంత్రి సత్యవతి కాన్వాయ్పై రాళ్లదాడిప్రఖ్యాత మేడారం జాతరలో ప్రధాన ఘట్టంగా భావించే అమ్మవారి రాక గురువారం ఘనంగా జరిగింది. కుంకుమ భరణి రూపంలోని సమ్మక్కను ప్రభుత్వ లాంఛనాలతో కోయపూజారులు చిలక… Read More
0 comments:
Post a Comment