అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నెల 24, 25, 26 తేదీల్లో ఏపీ కోస్తా జిల్లాలు, రాయలసీమ, 26, 27 తేదీల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తమిళనాడు, యానాం, పుదుచ్చేరిలకూ భారీ వర్ష సూచన ఉన్నట్లు పేర్కొన్నారు. హిందూ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fm0ywy
ఏపీ, తెలంగాణలకు పొంచివున్న భారీ వర్షాలు: రాయలసీమ, కోస్తా జిల్లాలు అప్రమత్తం: ఐఎండీ
Related Posts:
కశ్మీర్లో విద్వేషకులకు మద్దతా ?.. ఫేస్బుక్, ట్విట్టర్పై డీజీపీకి ఫిర్యాదు (వీడియో)హైదరాబాద్ : సోషల్ మీడియాలో జరుగుతున్న విష ప్రచారం ఆపాలని ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పటికే ఫేస్బుక్, ట్విట్టర్ సీఈవోలకు కంప్లైంట్ చేసిన… Read More
నో పాలిట్రిక్స్ ఇన్ శ్రీనగర్ : ఎయిర్ పోర్టులో అజాద్ను అడ్డుకుని వెనక్కి పంపిన పోలీసులుజమ్ము అండ్ కశ్మీర్ విభజన తర్వాత మొదటి సారి శ్రీనగర్కు వెళ్లిన కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ, మాజీ ముఖ్యమంత్రి గులాంనబి అజాద్ను స్థానిక పోలీసులు అడ్డుకున్న… Read More
మోడీ ఉత్కంఠ భరిత ప్రసంగం: ప్రారంభం నుంచి చివరిదాకా పాయింట్ టూ పాయింట్న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కశ్మీర్ విభజన తర్వాత దేశంను ఉద్దేశించి తొలిసారిగా ప్రసంగించారు ప్రధాని మోడీ. మొత్తం 38 నిమిషాల … Read More
జగన్ సామాజిక లెక్కలు: పదవుల పంపకంలో ఛాన్స్ కొట్టేసిన వాసిరెడ్డి పద్మవిజయవాడ: ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ పోస్టుల పండగ జరుగుతోంది. ఇప్పటికే పలు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసిన ఏపీ సీఎం జగన్ తాజాగా మహిళా కమిషన్ ఛైర్పర్స… Read More
యడియూరప్ప మంత్రి వర్గానికి కేజేపీ దెబ్బ: వారికే మంత్రి పదవులు, అమిత్ షా ఎఫెక్ట్ !బెంగళూరు: కర్ణాటకలో మంత్రివర్గం లేకపోవడంతో ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప ఒక్కరే ఆ రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా వరద నీట మునిగిన ఉత్తర కర్ణాటక, మలెనాడు… Read More
0 comments:
Post a Comment