హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విమర్శల పదును పెరిగింది. ఆరోపణలు, ప్రత్యారోపణల తీవ్రత పతాక స్థాయికి చేరుకుంటోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావును దేశద్రోహిగా, ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయంటూ ఘాటు ఆరోపణలను సంధించింది భారతీయ జనతా పార్టీ. మరోసారి అలాంటి వివాదాస్పద వ్యాఖ్యలనే చేసింది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fwcfRq
వైఎస్సార్ మరణంపై రఘునందన్ వివాదాస్పద వ్యాఖ్యలు: వైసీపీ ఓట్లను దూరం చేస్తాయా?: దిద్దుబాటు
Related Posts:
పనికి మాలిన వ్యవస్థలను భోగి మంటల్లో తగులబెడుదాం..! యువతకు పవన్ పిలుపు..!!గుంటూరు/ హైదరాబాద్ : తెలుగుదేశం ప్రభుత్వం పైన జనసైన అధినేత పవన్ కళ్యాణ్ మరో సారి మండిపడ్డారు. ప్రజా శ్రేయస్సుకోసం ఆ పార్టీకి మద్దత్తు తెల… Read More
తెల్లవారు జాము చర్చలు :జగన్ తేల్చిందేంటి : 2014 కాదు.. 2019 అంటూ సీరియస్..!వైసిపి అధినేత జగన్ తన పాదయాత్ర ముగియటంతో..ఇక అభ్యర్ధుల ఎంపిక పై దృష్టి సారించారు. ఇందు కోసం ప్రతీ రోజు తెల్లవారు జాము వరకు చర్చలు..మంతనాల… Read More
ప్రయాగ్రాజ్ కుంభమేళలో భారీ అగ్ని ప్రమాదంప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దిగంబర్ అఖాడా ప్రాంతంలో వంటగ్యాస్… Read More
ఈసీ పరిమితికి దరిదాపుల్లో కూడా లేదు: కేసీఆర్-రేవంత్ రెడ్డి ఎన్నికల ఖర్చు ఎంతంటే?హైదరాబాద్: గత ఏడాది డిసెంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పైన రెండు తెలుగు రాష్ట్రాలు ఎంతో ఆసక్తిని కనబరిచాయి. ఓవైపు టీడీపీ, కాంగ్రెస్ పొత్తు, మ… Read More
ఇంటిదొంగల పనే: ప్రధాని నరేంద్ర మోడీ అధికారిక వెబ్సైట్ హ్యాక్ అయ్యిందా..?న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ అధికారిక వెబ్సైట్ హ్యాకింగ్కు గురైందా..? అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. అయితే ఇది హ్యాక్ చేసింది ఎవరో దగ్గరి వారే… Read More
0 comments:
Post a Comment