Sunday, November 22, 2020

వైఎస్సార్ మరణంపై రఘునందన్ వివాదాస్పద వ్యాఖ్యలు: వైసీపీ ఓట్లను దూరం చేస్తాయా?: దిద్దుబాటు

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విమర్శల పదును పెరిగింది. ఆరోపణలు, ప్రత్యారోపణల తీవ్రత పతాక స్థాయికి చేరుకుంటోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావును దేశద్రోహిగా, ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయంటూ ఘాటు ఆరోపణలను సంధించింది భారతీయ జనతా పార్టీ. మరోసారి అలాంటి వివాదాస్పద వ్యాఖ్యలనే చేసింది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fwcfRq

Related Posts:

0 comments:

Post a Comment