Wednesday, January 23, 2019

10% రగడ : ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు, ఢిల్లీలో ధర్నాకు బీసీలు రె'ఢీ'..!

హైదరాబాద్‌ : అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్లంటూ కేంద్రం తీసుకొచ్చిన చట్టం దుమారం రేపుతోంది. అది రాజ్యాంగ విరుద్ధమని వాదిస్తున్నారు బీసీ సంఘాల నేతలు. ఈ క్రమంలో ఆ చట్టాన్ని రద్దుచేయాలంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివా‌సగౌడ్‌. విచారణకు స్వీకరించిన న్యాయస్థానం కేంద్ర,

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RLtwgP

Related Posts:

0 comments:

Post a Comment