Thursday, August 20, 2020

రామ మందిర నిర్మాణం ప్రారంభం: భూకంపాలు, విపత్తులకు చెక్కు చెదరదు, మూడేళ్లలోనే పూర్తి

న్యూఢిల్లీ: ఎలాంటి ప్రకృతి విపత్తులనైనా తట్టుకునేవిధంగా అయోధ్య రామ మందిర నిర్మాణం జరుగుతుందని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది. రామ మందిర నిర్మాణంపై చర్చించేందుకు గురువారం న్యూఢిల్లీలో ట్రస్ట్ సభ్యులు, సంబంధిత వ్యక్తులు సమావేశమయ్యారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gg2PYK

Related Posts:

0 comments:

Post a Comment