అమరావతి: అప్పుడప్పుడూ కొన్ని అనూహ్య సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. అలాంటివి రాజకీయాల్లో కూడా నమోదు కావడం ఆశ్చర్యమే. గట్టిగా అనుకుంటే ఏదైనా సాధించవచ్చని మరోసారి నిరూపితమైంది. తాజాగా వెలువుడిన అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల ఫలితాలు ఈ విషయాన్ని నిరూపించాయి. 23..23..23. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు ఈ అంకెతో చాలా గట్టి అనుబంధమే ఉంది. ఈ అంకెల
from Oneindia.in - thatsTelugu http://bit.ly/30CIYwl
23..23..23: వైఎస్ అభిమానులు గట్టిగా అనుకున్నారు..అయిపోయింది!
Related Posts:
హీరో కావాలనుకున్నాడు.. డ్రగ్స్ స్మగ్లరయ్యాడు.. అసలేం జరిగింది?హైదరాబాద్ : సినిమా పరిశ్రమ అనేది రంగుల ప్రపంచం. నటులు కావాలని వచ్చేవాళ్లల్లో కొందరికి అదృష్టం కలిసివస్తుంది. మరికొందరికి నిరాశ మిగులుతుంది. ఒక్క ఛాన్… Read More
ఏపీఎస్ఆర్టీసీలో సమ్మె సైరన్ : 9న ఆర్టీసీ ఎండీ, కమిషనర్కు జేఏసీ నోటీసుఅమరావతి : ఏపీఎస్ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగనుంది. ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇవ్వాలని కార్మిక సంఘాల జేఏసీ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 9న ఆర్టీసీ ఎండీ, కార… Read More
ఆ 2 వేల కేసులను తిరిగి విచారించండి, ప్రత్యేక విభాగం కూడా : హెచ్చార్సీకి అడ్వకేట్ కంప్లైంట్హైదరాబాద్ : బొమ్మాలరామారం ఘటనతో ఉలిక్కిపడిన తెలంగాణ రాష్ట్రం .. గతంలో జరిగిన కిడ్నాప్లపై ఆందోళన చెందుతోంది. ఆ బాలికల మిస్సింగ్కు సైకో శ్రీనివాస్తో … Read More
ఎండకు బ్లాస్ట్ అయిన అయిల్ ట్యాంకర్ ...మండుతున్న ఎండలకు మనుష్యులు విలవిలలాడుతున్నారు. బయటకు వెళ్లాలంటే ఇబ్బందికరంగా మారిన పరిస్థితులు తలెత్తాయి. ఎండలకు పక్షులు ,జంతువులు సైతం తల్లడిల్లుతున్… Read More
కామరెడ్డి లో గన్ మిస్ ఫైర్ ... మిస్ ఫైర్ అయిందా లేక కాల్చుకున్నాడా ?కామారెడ్డి జిల్లా కేంద్రంలో తుపాకి మిస్ ఫైర్ కావడంతో ఓ కానిస్టేబుల్ కు తీవ్రగాయాలు అయ్యాయి. కానిస్టేబుల్ పరిస్థితి విషమించడంతో కామారెడ్డి ఆసుపత్రికి త… Read More
0 comments:
Post a Comment