పాట్నా: బీహార్ రాష్ట్రానికి చెందిన ఓ బీజేపీ ఎంపీ, ఇతర ప్రజాప్రతినిధులకు ప్రజల నుంచి చేదు అనుభవం ఎదురైంది. వరదల కారణంగా నష్టపోయిన బాధితులను ఆదుకోవడంలో ఆలస్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలు ఎంపీపై దాడికి దిగారు. వివరాల్లోకి వెళితే.. సివాన్ జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టాన్ని అంచనా వేసేందుకు వచ్చారు బీజేపీ ఎంపీ జనార్ధన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31Chmca
ఇంత ఆలస్యంగా వస్తారా?: బీజేపీ ఎంపీపై కుర్చీలతో దాడి
Related Posts:
హైదరాబాద్కు అరకు ప్రమాద మృతదేహాలు: విషాదంలో షేక్పేట, డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం!హైదరాబాద్: విశాఖపట్నం జిల్లా అరకు సమీపంలోని డుముకు మలుపు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో మరణించిన నలుగురి మృతదేహాలను హైదరాబాద్లోని షేక్పేటకు ఆదివారం తీస… Read More
ఈ రోజు ఏ భారతీయుడూ మర్చిపోలేడు: పుల్వామా ఘటనపై ప్రధాని మోడీ, వీరజవాన్లకు నివాళిన్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్లోని పుల్వామాలో 2019, ఫిబ్రవరి 14న జరిగిన ఉగ్రదాడిని ఏ భారతీయుడూ మర్చిపోలేడని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. పుల్వామాలో జరిగి… Read More
హైదరాబాద్ యూటీ దుమారం: అసద్పై కిషన్ రెడ్డి ఫైర్, బుద్ది ఉందా అంటూ రాజాసింగ్..హైదరాబాద్ను యూటీ చేయబోతున్నారని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తేనేతుట్టెను కదిపారు. దీనిపై బీజేపీ నేతలు అదేస్థాయిలో స్పందించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ… Read More
తహశీల్దార్ చెంప చెల్లుమనిపించిన మహిళ.. ఎక్కడ.. ఎందుకంటే...అధికారులపై ప్రజలు ఆగ్రహాం చేయడం ఓకే.. చాలా సందర్భాల్లో ఓపిక నశిస్తే కోపడ్డతారు. అయితే ఓ గెజిటెడ్ అధికారి చెంప చెల్ మనిపించారు మహిళ. ఎందుకంటే తమ భూమికి… Read More
తిరుమల శ్రీవారి సన్నిధిలో నిమ్మగడ్డ కుటుంబం -రేపే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్?కొన్ని చోట్ల చెదురుమదురు సంఘటనలు, ప్రతిపక్షాల ఫిర్యాదులు మినహా ఆంధ్రప్రదేశ్లో పంచాయితీ ఎన్నికలు సజావుగా సాగిపోతున్న దరిమిలా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కు… Read More
0 comments:
Post a Comment