Monday, August 10, 2020

ఇంత ఆలస్యంగా వస్తారా?: బీజేపీ ఎంపీపై కుర్చీలతో దాడి

పాట్నా: బీహార్ రాష్ట్రానికి చెందిన ఓ బీజేపీ ఎంపీ, ఇతర ప్రజాప్రతినిధులకు ప్రజల నుంచి చేదు అనుభవం ఎదురైంది. వరదల కారణంగా నష్టపోయిన బాధితులను ఆదుకోవడంలో ఆలస్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలు ఎంపీపై దాడికి దిగారు. వివరాల్లోకి వెళితే.. సివాన్ జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టాన్ని అంచనా వేసేందుకు వచ్చారు బీజేపీ ఎంపీ జనార్ధన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31Chmca

Related Posts:

0 comments:

Post a Comment