Sunday, August 29, 2021

ఏపీలో మళ్లీ ఇసుక సంక్షోభం ? ఎన్దీటీ ఆదేశాలతో జగన్ సర్కార్ కు షాక్-చంద్రబాబు టైంలో 100 కోట్ల ఫైన్

ఇసుక అక్రమాలకూ, ఏపీకి ఎప్పుడూ అవినాభావ సంబంధం ఉంటుంది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఇసుకను సంప్రదాయ, సంప్రదాయేతర ఆదాయ మార్గంగా మార్చుకోవడం జరుగుతూనే ఉంది. గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా జరిగిన అక్రమ ఇసుక తవ్వకాలపై కన్నెర్ర చేసిన ఎన్టీటీ రూ.100 కోట్ల జరిమానా విధించింది. దీంతో కొన్ని నెలల పాటు ఇసుక తవ్వాలంటేనే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gEtPEz

Related Posts:

0 comments:

Post a Comment