Sunday, August 29, 2021

ఎట్టకేలకు ఆ నిర్ణయం తీసుకున్న కేసీఆర్ సర్కార్... కానీ సర్కార్ ఆస్పత్రులకే పరిమితం...

తెలంగాణలో కరోనా చికిత్సను ఎట్టకేలకు ఆరోగ్యశ్రీలో చేర్చింది ప్రభుత్వం. అయితే తొలి దశలో దీన్ని ప్రభుత్వ ఆస్పత్రులకే పరిమితం చేసింది. రెండో దశలో ప్రైవేట్ ఆస్పత్రులకు వర్తింపజేయనుంది. కరోనా వల్ల సంక్రమించే మొత్తం 15 రకాల వ్యాధులకు ఆరోగ్యశ్రీలో చికిత్స అందించనున్నారు. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా ఫస్ట్ వేవ్,సెకండ్ వేవ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3DsQRbd

Related Posts:

0 comments:

Post a Comment