తెలంగాణలో కరోనా చికిత్సను ఎట్టకేలకు ఆరోగ్యశ్రీలో చేర్చింది ప్రభుత్వం. అయితే తొలి దశలో దీన్ని ప్రభుత్వ ఆస్పత్రులకే పరిమితం చేసింది. రెండో దశలో ప్రైవేట్ ఆస్పత్రులకు వర్తింపజేయనుంది. కరోనా వల్ల సంక్రమించే మొత్తం 15 రకాల వ్యాధులకు ఆరోగ్యశ్రీలో చికిత్స అందించనున్నారు. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా ఫస్ట్ వేవ్,సెకండ్ వేవ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3DsQRbd
Sunday, August 29, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment