తెలంగాణలో కరోనా చికిత్సను ఎట్టకేలకు ఆరోగ్యశ్రీలో చేర్చింది ప్రభుత్వం. అయితే తొలి దశలో దీన్ని ప్రభుత్వ ఆస్పత్రులకే పరిమితం చేసింది. రెండో దశలో ప్రైవేట్ ఆస్పత్రులకు వర్తింపజేయనుంది. కరోనా వల్ల సంక్రమించే మొత్తం 15 రకాల వ్యాధులకు ఆరోగ్యశ్రీలో చికిత్స అందించనున్నారు. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా ఫస్ట్ వేవ్,సెకండ్ వేవ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3DsQRbd
ఎట్టకేలకు ఆ నిర్ణయం తీసుకున్న కేసీఆర్ సర్కార్... కానీ సర్కార్ ఆస్పత్రులకే పరిమితం...
Related Posts:
మసూద్ అజహర్ సమస్య పరిష్కారమవుతుంది, నమ్మండి: భారత్కు చైనా రాయబారి హామీన్యూఢిల్లీ: జైష్ ఏ మహ్మద్ తీవ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజహర్ ఇష్యూ త్వరలో పరిష్కారం అవుతుందని చైనా అంబాసిడర్ లూయో ఝావోహుయి ఆదివారం అన్నారు. మసూద్ అజహర్ … Read More
ఎన్నికల కోడ్ వర్తిస్తుందే బాలా..! వెడ్డింగ్ కార్డులో మోడీ ప్రస్తావనకు నోటీసులుడెహ్రాడూన్ : పెళ్లిళ్లకు, ఎన్నికల కోడ్ కు సంబంధమేంటి అనుకుంటున్నారా? అవును సంబంధముంది. ఉత్తరాఖండ్ లో జరిగిన ఓ సంఘటన కారణంగా పెళ్లి కొడుకు తండ్రికి ఎన… Read More
ఏడో వికెట్ డౌన్, కేసీఆర్ను కలిసిన కొత్తగూడెం కాంగ్రెస్ ఎమ్మెల్యే: 19 నుంచి 11 తగ్గిన కాంగ్రెస్ బలంహైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి మూడు నెలలు మాత్రమే అవుతోంది. మరోవైపు, సార్వత్రిక ఎన్నికలకు మరో ఇరవై నాలుగు రోజుల సమయం ఉంది. ఈ సమయంలో… Read More
ఆగని వలసలు, టీఆర్ఎస్లోకి కాంగ్రెస్ కీలక నేత: పార్టీలో సముచిత గౌరవంపై కేటీఆర్ హామీహైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార తెరాసలోకి వలసలు ఆగడం లేదు. ఆదివారం మరో కీలక నేత కారు ఎక్కారు. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు తెరాసలో చే… Read More
పుల్వామా దాడి తర్వాత పాక్ సమీపంలో 70కి పైగా వార్షిప్స్: ఐఎన్ఎస్, న్యూక్లియర్ సబ్మెరైన్లు సహా..న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రవాద దాడి అనంతరం, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి జైష్ ఏ మహ్మద్ ఉగ్రవాద స్థావరాలను మట్టుబెట్టింది. ఆ త… Read More
0 comments:
Post a Comment