హైదరాబాద్ : రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. సర్పంచ్, వార్డు మెంబర్ల బరిలో నిలిచిన అభ్యర్థులు తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. 3వేలకు పైగా జరగనున్న పంచాయతీ స్థానాలకు 29,964 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు. సమస్యాత్మక ప్రాంతాలతో పాటు వివాదస్పదంగా భావించిన పంచాయతీల్లోని దాదాపు 6 వందలకు పైగా పోలింగ్ సెంటర్లలో
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2CGXvMs
Friday, January 25, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment