కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న నాయకత్వ సంక్షోభానికి తెరదించేందుకు తుది ప్రయత్నాలు సాగుతున్నాయి. పార్టీ నడిపించే నేతను ఎంపిక చేసే విషయంలో నేతల నుంచి పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో ఈ విషయంలో ఏదో ఒకటే తేల్చేయాలని అధినేత్రి సోనియాగాంధీ భావిస్తున్నారు. ఈ మేరకు వచ్చేవారం వర్కింగ్ కమిటీ సమావేశం నిర్వహించాలని భావిస్తున్నారు. ఇందులో అధ్యక్ష ఎన్నికలపై పార్టీ పెద్దలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34oA2yT
రాహుల్ కాకుంటే మరెవరు- వచ్చేవారం తేల్చేయనున్న సీడబ్ల్యూసీ- ఎన్నికలవైపే మొగ్గు....
Related Posts:
రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్జీటీలో తెలంగాణ రీ పిటీషన్ .. విచారణకు ఎన్జీటీ గ్రీన్ సిగ్నల్ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా నిర్మించ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదం ఇంకా ఒక కొలిక్కి రాలే… Read More
శబరి వంతెన పిల్లర్ను ఢీకొట్టి... రెండు ముక్కలైన లాంచీ... ముగ్గురు గల్లంతు...తూర్పు గోదావరి జిల్లాలో ఓ మోటార్ లాంచీ ప్రమాదానికి గురైంది. చింతూరు వద్ద శబరి వంతెన పిల్లర్ను ఢీకొట్టడంతో లాంచీ రెండు ముక్కలైంది. దీంతో లాంచీలో ఉన్న … Read More
హీరో రామ్ ట్వీట్పై విజయవాడ సీపీ తీవ్ర స్పందన: వారి సమాచారం ఇస్తే రూ. లక్ష నజరానావిజయవాడ: హీరో రామ్ ట్వీట్లపై విజయవాడ పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు పరోక్షంగా స్పందించారు. రామ్ పేరును ప్రస్తావించకుండానే.. పోలీసులకు కులం, మతం ఉండదని.. … Read More
Fact Check:మీ ప్రాంతంలో మొబైల్ టవర్ను నిర్మించేందుకు టెలికాంశాఖ ఎన్ఓసీ ఇస్తోందా..?దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మొబైల్ టవర్లను నిర్మిస్తే కేంద్ర టెలికాంశాఖ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తోందంటూ ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇది ప్రధానం… Read More
ఎన్నికల వేళ అమెరికాలో అనూహ్యం - ట్రంప్ అనుంగుడు స్టీవ్ బానన్ అరెస్ట్ - గోడ నిధుల్లో గోల్మాల్అధ్యక్ష ఎన్నికలకు సమాయత్తమవుతోన్న అమెరికాలో ఆసక్తికర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుత ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అనుంగుడు, వైట్ హౌజ్ మాజీ సలహాదారు… Read More
0 comments:
Post a Comment