Sunday, August 9, 2020

అప్పడం తింటే కరోనా దరిచేరదన్న కేంద్రమంత్రికి కరోనా పాజిటివ్

జైపూర్: అప్పడం తింటే కరోనా దరిచేరదంటూ సోషల్ మీడియాలో పోస్టు చేసి విమర్శలపాలైన కేంద్రమంత్రి అర్జున్ మేఘ్‌వాల్‌ కరోనావైరస్ బారిన పడ్డారు.దీంతో ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రిలో అడ్మిట్ అయి చికిత్స పొందుతున్నారు. ఇక తనకు కోవిడ్-19 వచ్చిందని స్వయంగా తెలిపారు అర్జున్ మేఘ్‌వాల్. రెండు సార్లు కరోనావైరస్ పరీక్షలు చేయించుకోగా రెండో రిపోర్టులో పాజిటివ్‌గా నిర్థారణ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31DVVrj

Related Posts:

0 comments:

Post a Comment