విజయవాడ: విజయవాడ గవర్నరు పేటలోని స్వర్ణ ప్యాలెస్ హోటల్ కోవిడ్ ఆసుపత్రిలో ఆదివారం తెల్లవారు జామున చోటు చేసుకున్న భారీ అగ్నిప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా పలువురు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fIoPv9
విజయవాడ అగ్నిప్రమాదంపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఏం చెప్పారంటే?: స్పాట్లో సోము వీర్రాజు
Related Posts:
VG Siddhartha Missing: చివరిసారిగా సిద్ధార్థ కనిపించింది ఎక్కడంటే..?బెంగళూరు: కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు, ఆ రెస్టారెంట్ల అధినేత వీజీ సిద్ధార్థ అదృశ్యమైన కేసులో కీలక సాక్ష్యం ఒకటి వెలుగులోకి వచ్చింది. నల్లరంగు టయోటా ఇన్… Read More
కాఫీ డే కింగ్ సిద్దార్థ సంతకంలో తేడా, లేఖపై అనుమానాలు, వైరల్, డీకేశి. కిరణ్ మంజూదార్ షా!బెంగళూరు: కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వి.జి. సిద్దార్థ అదృశ్యం కేసు గంటకో మలుపు తిరుగుతోంది. సిద్దార్థ తన కంపెనీ ఉద్యోగులకు రాశారు అంటున్న లేఖ ప్రస్తుత… Read More
ఫేస్బుక్లో ఫ్రెండ్షిప్.. ఆ ఫోటోలు పంపమన్నాడు.. ఆమె నాన్నను బ్లాక్ మెయిల్ చేశాడుహైదరాబాద్ : సోషల్ మీడియాను తమ కేంద్రంగా చేసుకొని కొందరు రెచ్చిపోతున్నారు. ఫేస్బుక్ ద్వారా పరిచయమై ... హాయ్, బై చెపుతూ మాటలు కలుపుతున్నారు. వారిని ఎలా… Read More
సరిహద్దులను దాటుకుని పాక్ గడ్డపై కాలు మోపిన 500 మంది సిక్కులున్యూఢిల్లీ: సుమారు 500 మంది సిక్కులు మంగళవారం మధ్యాహ్నం దేశ సరిహద్దులను దాటారు. పాకిస్తాన్ గడ్డపై అడుగు పెట్టారు. గురు నానక్ 550 జయంత్యుత్సవాలను పురస్… Read More
రేవంత్ రెడ్డికి పీసీసీనా ఎవడు చెప్పిండు..! ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు ఎమి కావాలె..?హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించింది. ఇందులో ఎఐసీసీ అద్యక్షుడి నియామకం తర్వాత పలు రాష్ట్రాల పీసీసీల… Read More
0 comments:
Post a Comment