గత కొద్ది రోజులుగా సాగుతున్న రాజస్థాన్ రాజకీయ క్రీడకు తెరపడింది. సచిన్ పైలట్ వర్గం గెహ్లాట్ ప్రభుత్వంపై తిరుగుబాటు జెండా ఎగురవేయడంతో రాజస్థాన్లో రాజకీయ క్రీడ ప్రారంభమైంది. ఆ తర్వాత ఎన్నో ట్విస్టులు ఈ ఎపిసోడ్లో చోటుచేసుకున్నాయి. గెహ్లాట్ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న సచిన్ పైలట్ ప్రయత్నాలు ఫలించలేదు. చివరకు ప్రియాంకా గాంధీ రాహుల్ గాంధీలు రంగప్రవేశం చేయడంతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PR97Dz
Friday, August 14, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment