న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం బ్యాంక్ కస్టమర్లకు తీపికబురు అందించింది. కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ 2020- 21 ఆర్థిక బడ్జెట్ లో బ్యాంకు ఖాతాదారులకు సంబంధించి కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. బ్యాంక్ డిపాజిట్లపై ఉన్న ఇన్సూరెన్స్ పరిమితిని ఐదు రెట్లు పెంచుతామని కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37RCWuY
Saturday, February 1, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment