న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం బ్యాంక్ కస్టమర్లకు తీపికబురు అందించింది. కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ 2020- 21 ఆర్థిక బడ్జెట్ లో బ్యాంకు ఖాతాదారులకు సంబంధించి కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. బ్యాంక్ డిపాజిట్లపై ఉన్న ఇన్సూరెన్స్ పరిమితిని ఐదు రెట్లు పెంచుతామని కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37RCWuY
బ్యాంకు ఖాతాదారులకు గుడ్ న్యూస్, ఆ లిమిట్ రూ. 5 లక్షలు, బ్యాంకులు దీవాలా తీస్తే, సూపర్, లక్కీచాన్స్
Related Posts:
ట్రంప్ దివాళా: పుట్టెడు అప్పులు -వేలానికి లగ్జరీ కారు -కొనేందుకు సిద్ధమైన కేరళ జువెలర్ బాబీపుట్టుకతో శ్రీమంతుడు.. తండ్రి ఇచ్చిన ఆస్తిని పదింతలు చేశాడు.. కుటుంబ వ్యాపార సామ్రాజ్యాన్ని బాగా విస్తరింపజేశాడు.. అమెరికాకు అధ్యక్షుడిగా పదవిని అడ్డం… Read More
పెళ్లి... కొద్దిరోజులకే ఊహించని ట్విస్ట్... ఆ విషయం తెలిసి భర్త విడాకులు... చివరకిలా...ఖమ్మం జిల్లాకు చెందిన ఓ యువతి అదే జిల్లాకు చెందిన ఓ యువకుడు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకోగా పెద్దలు మాత్రం … Read More
సాగు చట్టాలపై సుప్రీంతీర్పు రేపే -ఇప్పటికే కేంద్రంపై కోర్టు ఆగ్రహం -చర్చలు ఫలిస్తాయన్న తోమర్వివాదాస్పద వ్యవసాయ చట్టాల విషయంలో కేంద్రం అనుసరిస్తోన్న తీరును తీవ్రంగా తప్పుపట్టిన సుప్రీంకోర్టు.. ఆ చట్టాలపై మంగళవారమే తీర్పు వెలువరించనుంది. రైతులు… Read More
జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గోకు చేరుకున్న మొదటి విడత కోవిడ్ వ్యాక్సిన్ షిప్మెంట్హైదరాబాద్, 12 జనవరి, 2021:కోవిడ్-19 వ్యాక్సిన్ల మొదటి విడత షిప్మెంట్ నేడు జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గోను చేరుకుంది. ఈ వ్యాక్సిన్లు స్పైజ్జెట్ ఫ్రైట… Read More
చంద్రబాబు ఆదేశాలు పాటించే వ్యక్తే నిమ్మగడ్డ: ఏకిపారేసిన కొడాలి నానిఅమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్పై మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను రద్దు చేస్తూ … Read More
0 comments:
Post a Comment