నోయిడాలోని హల్దీరాం భవన సముదాయంలో అమ్మోనియా గ్యాస్ లీకయ్యింది. ప్రమాదంలో ఒకరు చనిపోయారు. భవన సముదాయం నుంచి 300 మందిని జాతీయ విపత్తుల నిర్వహణ శాఖ సిబ్బంది కాపాడారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు అమ్మోనియా గ్యాస్ లీకయ్యింది, స్థానికుల సమాచారంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి కూడా సమాచారం అందజేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37RNpXi
Saturday, February 1, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment