నోయిడాలోని హల్దీరాం భవన సముదాయంలో అమ్మోనియా గ్యాస్ లీకయ్యింది. ప్రమాదంలో ఒకరు చనిపోయారు. భవన సముదాయం నుంచి 300 మందిని జాతీయ విపత్తుల నిర్వహణ శాఖ సిబ్బంది కాపాడారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు అమ్మోనియా గ్యాస్ లీకయ్యింది, స్థానికుల సమాచారంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి కూడా సమాచారం అందజేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37RNpXi
హల్దీరాం యూనిట్లో అమ్మోనియా గ్యాస్ లీక్, ఒకరి మృతి.. రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్
Related Posts:
సరిహద్దు గందరగోళం పై స్పందించిన మంత్రి పేర్ని నానీ .. తెలంగాణా సర్కార్ పై అసహనంకరోనా వైరస్ తెలుగు రాష్ట్రాల్లో ప్రబలుతున్న నేపధ్యంలో లాక్ డౌన్ ప్రకటించాయి తెలుగు రాష్ట్రాలు . అంతే కాదు రాష్ట్రాల సరిహద్దులను కూడా క్లోజ్ చేశాయి . ఇ… Read More
కరోనా : స్పెయిన్లో ఎందుకింత మృత్యు ఘోష.. లాక్డౌన్కి ముందు అసలేం జరిగింది..ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ధాటికి విలవిల్లాడుతోన్న దేశాల్లో చైనా, ఇటలీ,అమెరికా, స్పెయిన్, ఇరాన్,ఫ్రాన్స్ ముందు వరుసలో ఉన్నాయి. ఈ దేశాల్లో కరోనా మృతు… Read More
ఏప్రిల్ 15 లోపు కరోనా కంట్రోల్ అవుతుందా ? లాక్డౌన్ కంటిన్యూ అవుతుందా?కరోనా వైరస్ పేరు వింటే ప్రపంచం చిగురుటాకులా వణికిపోతుంది. అగ్ర దేశాలు సైతం గడగాదలాడుతున్న పరిస్థితి . డ్రాగన్ కంట్రీ అయిన చైనాలో పుట్టిన ఈ వైరస్ దేశాల… Read More
ఏపీ అక్వా రైతుల కోసం యాక్షన్ ప్లాన్: నిర్మలా సీతారామన్: రవాణా సహా సమస్యల పరిష్కారం కోసం.. !న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడంలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ను ప్రకటించిన నేపథ్యంలో అక్వా రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్న… Read More
రేపు ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ- మూడు నెలల బడ్జెట్ ఆమోదిస్తూ ఆర్డినెన్స్ ..కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో పలుమార్లు వాయిదా పడిన ఏపీ కేబినెట్ రేపు ఉదయం 11 గంటలకు భేటీ కాబోతోంది. కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించే పరి… Read More
0 comments:
Post a Comment