వైయస్సార్ సిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజధాని విషయంలో ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. రాజధాని వికేంద్రీకరణ వల్ల అమరావతి అభివృద్ధికి వచ్చిన నష్టమేమీ లేదని దీనివల్ల అమరావతి మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అధారిటీ సమీక్ష చూస్తే ఆ విషయం అర్థమవుతుందని ఆయన పేర్కొన్నారు.ఇదే సమయంలో టీడీపీ నాయకులు పలు విమర్శలు చేస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CvfVDU
వికేంద్రీకరణతో అమరావతికి నష్టం ఏం లేదన్న ఎంపీ విజయసాయి: అమరావతి భూములు అమ్ముతారా టీడీపీ ఫైర్ !!
Related Posts:
లేబర్ ఆఫీసర్ కిడ్నాప్ విషాదాంతం: దారుణహత్య, అటవీ ప్రాంతంలో మృతదేహం., నిందితుడు టీఆర్ఎస్ నేత?ఖమ్మం/భూపాలపల్లి: ఖమ్మంలో కిడ్నాపైన అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఆనంద్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. నాలుగు రోజుల క్రితం ఆనంద్ రెడ్డి అదృశ్యం కావడంతో పోలీ… Read More
బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు: ప్రోగ్రాంమేనేజర్,టెక్నాలజీ ఆర్కిటెక్ట్ పోస్టులకు అప్లయ్ చేయండిబ్యాంక్ ఆఫ్ బరోడాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా టెక్నాలజీ ఆర్కిటెక్ట్, ప్రోగ్రాం మేనేజర్తో పాటు ఇతర పోస్… Read More
వజ్రాల వ్యాపారికి రాజ్యసభ సీటు.. సింధియా బాటలో సచిన్ పైలట్.. బీజేపీ తాజా టార్గెట్ రాజస్థాన్మధ్యప్రదేశ్ లో జ్యోతిరాదిత్య సింధియా ఇచ్చిన భారీ షాక్ తో కమల్ నాథ్ సర్కారు పతనం అంచుకు చేరింది. బీజేపీలో చేరనున్న సింధియాకు మద్దతుగా అధికార కాంగ్రెస్ … Read More
చంద్రబాబు షాకింగ్ డెసిషన్: రెబల్ ఎమ్మెల్యేలకు ట్రాప్..అంబానీకి మెసేజ్: రాజ్యసభ బరిలో టీడీపీ..!అమరావతి: స్థానిక ఎన్నికల వేళ..చంద్రబాబు షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. టీడీపీ నుండి వరుసగా నేతలు వైసీపీ లో చేరుతుండగా..చంద్రబాబు వ్యూహాత్మక నిర్ణయం ప్ర… Read More
ఇది పులివెందుల సంస్కృతి : సీఎం జగన్ పై మండిపడిన ఎంపీ కేశినేని నానీఏపీ సీఎం జగన్పై విజయవాడ ఎంపీ కేశినేని నాని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.ఏపీ సీఎం జగన్ వైఖరిపై సీరియస్ అయిన కేశినేని నానీ స్థానిక ఎన్నికల నేపధ… Read More
0 comments:
Post a Comment