న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విరుచుకుపడ్డారు. దేశానికి రాజధానిగా ఉన్నప్పటికీ.. న్యూఢిల్లీకి బడ్జెట్లో నిధులను కేటాయించలేదని విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మరోసారి ఢిల్లీవాసులపై సవతితల్లి ప్రేమను ప్రదర్శించిందని మండిపడ్డారు. బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు లేకపోవడంపై ఢిల్లీ బీజేపీ నాయకులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2u84ttu
Union Budget 2020: ఢిల్లీకి ఏమిచ్చారు? బీజేపీకి ఎందుకు ఓటు వెయ్యాలి: కేజ్రీవాల్ ఎన్నికల నినాదం..!
Related Posts:
అదే జరిగితే..అందులోనూ సన్యాసమే: నా విశ్వసనీయతకు ఇదే కీలకం: ఏపీ ఫలితాలపై లగడపాటి..!జాతీయ సర్వేలకు భిన్నంగా ఏపీ ఎన్నికల ఫలితాల పైన ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసిన లగడపాటి..కీలక వ్యాఖ్యలు చేసారు. తన సర్వే గురించి సుదీర్ఘ వివర… Read More
ఈవీఎంల కుట్ర మొదలైందంటూ ఎగ్జిట్ పోల్స్ పై మమత షాకింగ్ కామెంట్దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఎన్నికల కోడ్ ముగియడంతో పలు సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్ ఫలితాలను కూడా వెల్లడించాయి. దేశ వ్యాపతంగా జరిపిన సర్… Read More
మోడీకి తిరుగులేదంటున్న ఎగ్జిట్ పోల్ ఫలితాలపై మీ కామెంట్ ఏంటి?ఢిల్లీ : ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్ ఫలితాలు మరింత ఉత్కంఠ పెంచాయి. కేంద్రంలో మరోసారి నరేంద్రమోడీ ప్రధాని పీఠం ఎక్కుతారని మెజార్టీ ఎగ్జిట్ … Read More
కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంటి ముందు పేలుడు, దుర్మరణం, సినిమా షూటింగ్ కోసం, ప్రముఖ నిర్మాత !బెంగళూరు: బెంగళూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రముఖ నిర్మాత మునిరత్న ఇంటి ముందు జరిగిన పేలుడులో ఒకరు దుర్మరణం చెందారు. పోలీసుల విచారణలో పేలుడుకు కారణాలు వె… Read More
మోడీ లెక్క పక్కా: ఆ ఇద్దరి ట్రాప్లో వారంతా విలవిల..అసలు జరిగిందేంటి..?దేశవ్యాప్తంగా ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు వెలువడేందుకు ముందు టెన్షన్ క్రియేట్ చేసే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చేశాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు దాదాపుగా ని… Read More
0 comments:
Post a Comment