ప్రముఖ కవి, విప్లవ రచయితల సంఘం నేత వరవర రావు ఆరోగ్యం క్షీణించడంతో ముంబైలోని సర్ జేజే ఆస్పత్రిలో చికిత్స అందిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే వరవర రావుకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కోరారు. ఈ మేరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరేకు ట్విట్టర్లో విన్నవించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WnQ0od
వరవర రావుకు మెరుగైన వైద్యం అందించండి, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్కు లోకేశ్ వినతి..
Related Posts:
క్యాబినెట్ లో మహిళలు లేకుంటే ఏం ... ఇంట్లో ఉన్నారుగా ... మంత్రి జగదీశ్వర్ రెడ్డి షాకింగ్ కామెంట్స్టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కే కాదు, టిఆర్ఎస్ పార్టీ లోని మంత్రులకు, నేతలకు మహిళల పట్ల ఇంకా వివక్ష ఉంది అనేది తాజాగా మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి… Read More
ఈటెలకు సవాళ్ల స్వాగతం..! డాక్టర్ల కొరతతో వెక్కిరిస్తున్న పీహెచ్ సీ లు..!!హైదరాబాద్ : ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన సౌకర్యాలు కల్పించి రోగుల్లో భరోసా నింపే ప్రయత్నం చేస్తానన్నారు వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఈ టెల రాజే… Read More
మాజీ సీఎం సిద్దరామయ్యతో నటి సుమలత భేటీ, లోక్ సభ టిక్కెట్, సీఎం కొడుకుకు చెక్, టైం కావాలి!బెంగళూరు: కర్ణాటకలోని మండ్య లోక్ సభ నియోజక వర్గం నుంచి పోటీ చెయ్యాలని నిర్ణయించిన స్యాండిల్ వుడ్ రెబల్ స్టార్ అంబరీష్ సతీమణి, తెలుగింటి ఆడపడుచు, ప్రము… Read More
శిఖా చౌదరీ, పోలీసు అధికారుల పాత్రపై ఆరా .. నేడు మరోసారి జయరాం హత్యకేసు విచారణహైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఎక్స్ ప్రెస్ టీవీ చైర్మన్ చిగురుపాటి జయరాం హత్య కేసు విచారణ డైలీ సీరియల్ ను తలపిస్తోంది. రోజుకో ట్విస్ట్ .. పూటక… Read More
సౌదీ రాజుకు పాకిస్తాన్ ఎలాంటి బహుమతి ఇచ్చిందో తెలుసా..?సాధారణంగా విదేశీ అతిథులు ఆయాదేశాల పర్యటనలకు వస్తే కానుకలు, బహుమతులు, జ్ఞాపికలు ఇవ్వడం సహజంగానే కనిపిస్తుంది. ఎవరైనా అతిథులు హైదరాబాద్ పర్యటనకు వస్తే త… Read More
0 comments:
Post a Comment