అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి గంటా శ్రీనివాస రావు సైకిళ్ల కుంభకోణానికి పాల్పడ్డారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఆయన విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో అర్హులైన విద్యార్థినులకు సైకిళ్లను పంపిణీ చేయడానికి అర్హత లేని కంపెనీకి సైకిళ్ల సరఫరాను అప్పగించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గుజరాత్ ప్రభుత్వం బ్లాక్లిస్ట్లో పెట్టిన ఎస్కే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CwOQzL
Wednesday, July 15, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment