Wednesday, July 15, 2020

గంటాపై సైకిళ్ల స్కామ్: బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న కంపెనీకి కాంట్రాక్టు: YCPఎమ్మెల్యే లేఖ..ఎంపీ వార్నింగ్

అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి గంటా శ్రీనివాస రావు సైకిళ్ల కుంభకోణానికి పాల్పడ్డారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఆయన విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో అర్హులైన విద్యార్థినులకు సైకిళ్లను పంపిణీ చేయడానికి అర్హత లేని కంపెనీకి సైకిళ్ల సరఫరాను అప్పగించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గుజరాత్ ప్రభుత్వం బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిన ఎస్‌కే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CwOQzL

Related Posts:

0 comments:

Post a Comment