అమరావతి: రాష్ట్ర మంత్రివర్గం బుధవారం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. ఊహించినట్టే.. కొత్త జిల్లాల ఏర్పాటుపై ఓ ముందడుగు వేసింది. పార్లమెంట్ నియోజకవర్గాన్ని ప్రాతిపదికగా తీసుకుని కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామంటూ ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా ఈ అడుగు పడింది. పెట్టుబడులను ఆకర్షించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడానికి 2000 కోట్ల రూపాయల రుణాన్ని సమీకరించుకోవడానికి ఏపీఐఐసీకి అనుమతి ఇచ్చింది కేబినెట్.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gZik8m
ఏపీ కేబినెట్ నిర్ణయాలివే: కొత్త జిల్లాలకు ఓకే: ఏప్రిల్ 1: రూ.2 వేల కోట్ల లోన్: రెండు ఆర్జీయూకేటీ
Related Posts:
జేడీఎస్ను ఓడించేందుకు కాంగ్రెస్ పద్మవ్యూహం,సంచలన వ్యాఖ్యలు చేసిన కర్నాటక సీఎంబెంగళూరు : కర్నాటక సీఎం కుమారస్వామి, భాగస్వామ్యపక్షం కాంగ్రెస్పై సంచలన వ్యాఖ్యలుచేశారు. తన కొడుకును ఓడించేందుకు కాంగ్రెస్ పద్మవ్యూహం పన్నిందని ఆరోపిం… Read More
ఉగాది వేళ తిట్ల పంచాంగం .. జగన్ పేరులో గన్ ఉంది ,.. చంద్రబాబు పేరులో దరిద్రం ఉందిఉగాది వేళ పంచాంగ శ్రవణం వింటారు . ఏ రాశివారికి ఎలా వుంది. ఏ పేరు కలిసొస్తుంది. పేరు బలం ఉందా లేదా? ఏ జన్మ నక్షత్రానికి ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది ఎవ… Read More
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: శ్రీశైలం నియోజకవర్గం గురించి తెలుసుకోండిగతంలో ఆత్మకూరు నియోజకవర్గం 2009 లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా శ్రీశైలం నియోజకవర్గం ఏర్పా టు అయింది. ఏరాసు - బుడ్డా కుటుంబాలే ఈ ప్… Read More
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: ఆళ్ళగడ్డ నియోజకవర్గం గురించి తెలుసుకోండివర్గ రాజకీయాలు..వారసత్వంగా వస్తున్న రాజకీయ అగాధాల తో ఆళ్లగడ్డ నియోజకవర్గం ఎన్నికలు ప్రతీ సారి ఉత్కం ఠను రేపుతాయి. ఈ నియోజకవర్గంలో తొల… Read More
జగన్ కు అధికార యోగం : ఏపికి ప్రత్యేక హోదా : వైసిపి కార్యాలయంలో పంచాగ శ్రవణం..!ఏపిలో ఎన్నికల హడావుడి మధ్య రాజకీయ పార్టీల కార్యాలయంలో పంచాగ శ్రవణాలు ఆసక్తి కరంగా మారాయి. వైసిపి కార్యాలయంలో ఉగాది వేడుకలు జరిగాయి. పంచాగ శ… Read More
0 comments:
Post a Comment