అమరావతి: రాష్ట్ర మంత్రివర్గం బుధవారం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. ఊహించినట్టే.. కొత్త జిల్లాల ఏర్పాటుపై ఓ ముందడుగు వేసింది. పార్లమెంట్ నియోజకవర్గాన్ని ప్రాతిపదికగా తీసుకుని కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామంటూ ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా ఈ అడుగు పడింది. పెట్టుబడులను ఆకర్షించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడానికి 2000 కోట్ల రూపాయల రుణాన్ని సమీకరించుకోవడానికి ఏపీఐఐసీకి అనుమతి ఇచ్చింది కేబినెట్.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gZik8m
Wednesday, July 15, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment