న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద నియామకాలు ఏప్రిల్ నుంచి రికార్డు స్థాయిలో జరిగాయని కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ 22శాతం మంది దరఖాస్తుదారులకు జూలై 7వరకు ఎలాంటి ఉద్యోగాలు రాలేదు. పీపుల్స్ యాక్షన్ ఫర్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ అనే సంస్థ ఉపాధి హామీ పథకం కింద ఎంతమందికి ఉద్యోగాలు లేదా పనులను ప్రభుత్వం కల్పించిందో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eAd9tL
లాక్డౌన్ సమయంలో రికార్డు స్థాయిలో ఉపాధి కల్పన.. కానీ 1.7 కోట్ల మంది..!
Related Posts:
అప్పుడు యోగీ రాముడు...ఇప్పుడు రావణుడు: ఎస్పీలోకి సునీల్ సింగ్..ఎవరీయన?లక్నో: ఉత్తర్ ప్రదేశ్ బీజేపీకి షాక్ తగిలింది. సీఎం యోగీ ఆదిత్యనాథ్కు కుడిభుజంగా వ్యవహరించే హిందూ యువవాహినీ మాజీ అధ్యక్షుడు సునీల్ సింగ్ కమలం పార్టీక… Read More
పోర్న్ సైట్లపై కోర్టులో పిటిషన్ వేసిన వికలాంగుడు.. ఎందుకో తెలిస్తే షాక్ తింటారు..ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ఫోన్ వినియోగం,ఇంటర్నెట్ విస్తృతి పెరిగిన తర్వాత పోర్న్ మార్కెట్ కూడా అంతే స్థాయిలో విస్తరించింది. కొన్ని దేశాల్లో పోర్న్ సైట… Read More
పోలీసులూ... మేం పవర్లోకి రావద్దని మొక్కుకోండి.. వస్తే జరిగేదదే .. జేసీ బ్రదర్ సంచలనంమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వారు చేసే ప్రతి యాక్షన్కు రియాక్షన్ ఉంటుందని ఆయన గట్టిగానే … Read More
ట్విటర్ మారథాన్: మహిళా కమిషన్ ఛైర్పర్సన్ను ఇప్పటికైనా ప్రభుత్వం నియమిస్తుందా.?హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలో గతేడాది జరిగిన దిషా ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దేశం మొత్తం రోడ్లపైకొచ్చి ఆందోళనలు చేశాయి. ఈ క్రమంలోనే తెలం… Read More
నటి షబానా అజ్మీకి రోడ్డు ప్రమాదం.. భర్త జావెద్ అక్తర్ సేఫ్.. నుజ్జునుజ్జయిన కారు..బాలీవుడ్ నటి షబానా అజ్మీ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. మహారాష్ట్ర రాయగడ్ జిల్లాలోని ముంబై-పుణే ఎక్స్ప్రెస్ రహదారిపై ఆమె ప్రయాణిస్తున్న కారు ఓ ట్రక్కు… Read More
0 comments:
Post a Comment