సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలిదశలో 18 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో పోలింగ్ జరుగుతోంది. మొత్తం 91 లోక్సభ నియోజకవర్గాల్లో ఓటర్లు నేతల తలరాతను ఈవీఎంలలో నిక్షిప్తం చేస్తున్నారు. ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్లలో పలువురు కేంద్ర మంత్రులు, వివిధ పార్టీల అగ్రనాయకుల వారసులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UrY8VK
తొలిదశలో అదృష్టం పరీక్షించుకుంటున్న అగ్రనేతలు వీరే
Related Posts:
అలా మరణించాలనుకుంటున్నా, తక్కువ టైంలో ఎక్కువ ఫలితాలొచ్చే సలహాలివ్వండి: పవన్ కళ్యాణ్అమరావతి: పార్టీ కోసం పని చేసేవారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన శుక్రవారం తూర్పు గోదావరి, శ్రీ పొట్టి శ్రీర… Read More
ఉద్యోగాల జాతర : కొత్తగా 14 నోటిఫికేషన్లు: నెలాఖరు లోగా జారీకి నిర్ణయం..!ఏపిలో ఎన్నికల ఏడాది కావటంతో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగవంతం అవుతోంది. ఇప్పటి వరకు ఉద్యోగాల భర్తీ కోసం 21 ప్రకటనలు జారీ చేసిన ఆంధ్ర ప్రదే… Read More
అలిగిన అఖిల...గన్మెన్లె వెనక్కు.. నా అనుచరుల పైనే...!మంత్రి అఖిలప్రియ అలిగారు. రక్షణ గా ఉండే గన్మెన్లను వెనక్కు పంపారు. పోలీసుల తీరుకు నిరసనగా నిర్ణయం తీసుకున్న అఖిల ప్రియ నిర్ణయం వివాదాస్పద… Read More
వెనక్కు తగ్గిన కేంద్రం : ఆంక్షలు ఎత్తివేత : బాబు దావోస్ పర్యటన కు అనుమతి ..!ఎట్టకేలను కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఏపి ముఖ్యమంత్రి దావోస్ పర్యటనలో విధించిన ఆంక్షల ను సవరించింది. ఏపి ప్రభుత్వం ..కే… Read More
సిగ్గుందా, ఫినిష్ అవుతారు: చంద్రబాబు హెచ్చరిక, షాకిచ్చిన బీజేపీ మహిళా కార్యకర్తఅమరావతి: ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కార్యకర్తలపై ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం తీవ్రస్… Read More
0 comments:
Post a Comment