Thursday, April 11, 2019

ప్రధాని రేసులో ఆయన లేరు...సంచలన వ్యాఖ్యలు చేసిన శరద్ పవార్

ముంబై: 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేయబోయేది బీజేపీ యేతర కూటమే అని జోస్యం చెప్పారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్.2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 100 సీట్ల కంటే ఎక్కువగానే విజయం సాధిస్తుందన్నారు. ఎన్నికల తర్వాతే ప్రధాని ఎవరు ఉంటారన్నదానిపై పార్టీలు చర్చిస్తాయని వెల్లడించారు. అంతేకాదు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2G5Hrp8

Related Posts:

0 comments:

Post a Comment