Tuesday, August 25, 2020

పాకిస్తాన్ కుట్రపై తిరుగులేని ఆధారాలు - పుల్వామా ఉగ్రదాడి కేసులో ఎన్ఐఏ 13,500 పేజీల చార్జిషీట్

ఉగ్రవాదుల కార్ఖానాగా పేరు పొందిన పాకిస్తాన్.. ఇండియాలో ధ్వంసరచనకు పాల్పడిందనేందుకు తిరుగులేని ఆధారాలు లభించాయి. ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన పుల్వామా ఉగ్రదాడి ఘటనకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) మంగళవారం చార్జిషీటును ఫైల్ చేసింది. జమ్మూలోని ఎన్ఐఏ స్పెషల్ కోర్టుకు మొత్తం 13,500 పేజీలతో కూడిన చార్జిషీటును దాఖలు చేశామని, అందులో కేసుకు సంబంధించిన టెక్నికల్, మెటీరియల్, సందర్భోచిత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aWngcw

Related Posts:

0 comments:

Post a Comment