అమరావతిః ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో అధికార పార్టీ తెలుగుదేశాన్ని వీడుతున్న నాయకుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా మరో నేత టీడీపీకి గుడ్ బై చెప్పారు. ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. మరికొన్ని గంటల్లో ఆయన హైదరాబాద్ లో ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలుసుకోబోతున్నారు. ఆ పార్టీ కండువా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IOI4rJ
టీడీపీకి గుడ్ బై! వైఎస్ఆర్ సీపీలో చేరనున్న పారిశ్రామిక వేత్తః ఎంపీ టికెట్ ఖాయం?
Related Posts:
కుప్పకూలిన రైల్వే షెడ్: నిర్మాణంలో ఉండగానే.. భారీ వర్షాలే కారణమా?హౌరా: నిర్మాణంలో ఉన్న ఓ రైల్వే షెడ్ కుప్పకూలిపోయింది. నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చిన దశలో ఒక్కసారిగా కుంగిపోయిందా షెడ్. ఈ ప్రమాదంలో సుమారు ఆరుమంది కా… Read More
కశ్మీర్ అంశంలో నెహ్రూ తప్ప చేస్తే... ఇందిరా సరిదిద్దారు... మేము పరిష్కరించాం.. అమిత్ షాజమ్ము కశ్మీర్ విలీనం అంశంపై మరోసారి కేంద్రహోం శాఖ మంత్రి అమిత్ షా మాజీ ప్రధాని నేహ్రూపై తీవ్ర విమర్శలు చేశారు. కశ్మీర్ అంశంపై ఐక్యరాజ్యసమితి మధ్యవర్తి… Read More
కృష్ణమ్మ పరవళ్లు.. రికార్డు స్థాయిలో వరద ఉధృతిహైదరాబాద్ : కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. గత రికార్డులకు చేరువగా వరద ఉధృతి కొనసాగుతోంది. సెప్టెంబర్ మాసం పూర్తి కాకుండానే 1270 టీఎంసీల వరద నీరు వచ్చి … Read More
కోడెల తన జీవితాంతం క్రమశిక్షణతో మెలిగాడు : చంద్రబాబు నాయుడుమాజీ స్పీకర్, కోడెల శివప్రసాదరావు తన జీవితాంతం క్రమశిక్షణతో ఉన్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. ఇలాంటీ నేపథ్యంలోనే అయన్ను అందరు పల్… Read More
తొమ్మిది రకాల బతుకమ్మ అవతారాలు.. నైవేద్యాలుడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
0 comments:
Post a Comment