దేశ రాజధాని ఢిల్లీలోని ఇజ్రాయెల్ ఎంబసీ సమీపంలో చోటు చేసుకున్న బాంబు పేలుడు తమ పనేనని జైష్ ఉల్ హింద్ అనే సంస్థ ప్రకటించింది. దీనికి సంబంధించిన స్కీన్ షాట్ టెలిగ్రామ్లో వైరల్గా మారింది. అయితే ఇలాంటి సంస్థ ఒకటి ఉన్నట్లుగా ఇప్పటివరకూ ఎన్నడూ తమ దృష్టికి రాలేదని... ఈ పేరే కొత్తగా వింటున్నామని అధికారులు అంటున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cqr20b
ఢిల్లీ బాంబు దాడి మా పనే... సోషల్ మీడియాలో ప్రకటించిన ఆ సంస్థ... అనుమానిస్తున్న దర్యాప్తు సంస్థలు..
Related Posts:
Sabarimala : శబరిమల క్షేత్రానికి వెళ్ళలేని భక్తుల కోసం .. ఏపీ అయ్యప్ప ఆలయాల్లో ఏర్పాట్లుశబరిమల వెళ్ళలేని భక్తులకోసం , ఇరుముడులు సమర్పించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ అయ్యప్ప దేవాలయాలు సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రతి ఏడ… Read More
దుబ్బాకలో కేటీఆర్, జీహెచ్ఎంసీలో కేసీఆర్..: కిషన్ రెడ్డి హెచ్చరిక, అక్బరుద్దీన్ కామెంట్స్పై ఫైర్హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్, ఎంఐఎం పార్టీపై కేంద్రమంత… Read More
ఈ నెల 30 నుంచి ఏపీ అసెంబ్లీ - నోటిఫికేషన్ జారీ- ఐదురోజులు జరిగే అవకాశంఏపీలో శీతాకాల అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం సిద్దమైంది. ఈ మేరకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పేరుతో అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు ఇ… Read More
అమెరికా అధ్యక్ష హోదాలో.. మాజీ భద్రతా సలహాదారు మైఖేల్ ఫ్లిన్ ను క్షమించాను పొమ్మన్న ట్రంప్అమెరికా అధ్యక్షుడి హోదాలో డోనాల్డ్ ట్రంప్ ఆ దేశ మాజీ భద్రతా సలహాదారు అయిన మైఖేల్ ఫ్లిన్ కు క్షమాభిక్ష ప్రసాదించారు. ఇక ఇదే విషయాన్ని ట్విట్టర్లో ప్రకట… Read More
రేపు ఏపీ కేబినెట్ భేటీ- అసెంబ్లీ, కొత్త జిల్లాలు, ఇళ్ల పట్టాల పంపిణీపై చర్చే అజెండా..ఏపీ ఇళ్ల స్ధలాల పంపిణీ, కొత్త జిల్లాల ఏర్పాటు, అసెంబ్లీ సమావేశాల నిర్వహణతో పాటు పలు కీలక అంశాలపై చర్చించేందుకు మంత్రివర్గం రేపు సమావేశం కాబోతోంది. వెల… Read More
0 comments:
Post a Comment