న్యూఢిల్లీ: శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన జరగడం దురదృష్టకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ట్విట్టర్ వేదికగా స్పందించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gdQjJq
శ్రీశైలం అగ్ని ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని విచారం: సాయం ప్రకటించిన కేసీఆర్
Related Posts:
హుజుర్నగర్ ఉప ఎన్నిక.. కాంగ్రెస్ అభ్యర్థి డిక్లేర్.. టీఆర్ఎస్ నుంచి కల్వకుంట్ల కవితనా?హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాలు ఇప్పటికే హాట్హాట్గా మారాయి. టీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తుల బెడద మిగతా పార్టీలను అలర్ట్ చేస్తోంది. ఇదే అదనుగా అసంతృప్త గళ… Read More
కేటీఆర్ వర్సెస్ భట్టి : సభలో హీట్ పెంచిన ఆ కామెంట్, క్షమాపణకు డిమాండ్, భట్టి నోహైదరాబాద్ : బడ్జెట్పై చర్చ సందర్భంగా కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క, సీఎం కేసీఆర్, మంత్రుల మధ్య హాట్ హాట్ చర్చ జరిగింది. ప్రాజెక్టుల వ్యయం, పూర్తిచేయ… Read More
జగన్ సమక్షంలో వైసీపీలోకి తోట త్రిమూర్తులు : మరి కొంత మంది సిద్దంగా ఉన్నారు: ఎమ్మెల్సీగా హామీ..!!టీడీపీ నేత తోట త్రిమూర్తులు ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. రెండు రోజుల క్రితం టీడీపీకి రాజీనామా చేసిన త్రిమూర్తులు ప్రధాన అనుచరులతో కలిసి … Read More
అమిత్ షా హిందీ ప్రకటన మరో భాషోద్యమానికి పునాది :కేరళ సీఎంహిందీని జాతీయ భాషగా చేయాలనే నేపథ్యంలోనే ఒకే దేశం-ఒకే భాష అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ట్వీట్తో దక్షిణాది రాష్ట్రాలు భగ్గుమంటుంది. అమిత్ షా ప్… Read More
ప్రభుత్వపెద్దల అవినీతి ఆరోపణలనూ విచారించే అధికారం ఆయనదే: లోకాయుక్తగా జస్టిస్ పీలక్ష్మణరెడ్డి ప్రమాణంవిజయవాడ: మౌలిక సదుపాయాల కల్పన రంగం సహా ప్రభుత్వం చేపట్టే భారీ ప్రాజెక్టుల నిర్మాణాల్లో అవినీతి ఆరోపణలను ఎదుర్కొన్న ప్రజా ప్రతినిధులను సైతం విచారించే ద… Read More
0 comments:
Post a Comment