తమిళనాడుకు చెందిన చెఫ్లకు రాహుల్ గాంధీ అడగక్కుండానే అభయం ఇచ్చారు. తమిళనాడులో విలేజ్ కుకింగ్ చానల్ పాపులర్ యూ ట్యూబ్ చానెల్.. వీరు రకరకాల ఫుడ్ అందజేస్తుంటారు. యూ ట్యూబ్ చానెల్ను రైతులే నిర్వహిస్తారు. అయితే ఇటీవల అక్కడికి వచ్చిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పుట్టగొడుగులు (మష్రూమ్) బిర్యానీ ఆరగించారు. అదీ తిని ఫిదా అయిపోయారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cjHvDA
Saturday, January 30, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment