Friday, August 7, 2020

కాసుల కోసం కార్పొరేట్ ఆస్పత్రి కక్కుర్తి.. కరోనా పేరుతో రూ.32 లక్షల బిల్లు వసూల్..

కరోనా వైరస్ పేరు చెప్పి కార్పొరేట్ ఆస్పత్రులు కాసులు సంపాదించుకుంటున్నాయి. వైరస్ ఉన్నా లేకున్నా కొన్ని దవాఖానాలు ముక్కు పిండీ మరీ డబ్బులు వసూల్ చేస్తున్నాయి. ఇలాంటి ఘటనే మరొటి వెలుగుచూసింది. అయితే ఈసారి ఏకంగా రూ.32 లక్షల బిల్లును సదరు ఆస్పత్రి వసూల్ చేసింది. అయితే అతనికీ వైరస్ లేకపోవడం విశేషం. దీనిపై సోషల్ మీడియాలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fAnQ03

Related Posts:

0 comments:

Post a Comment