న్యూఢిల్లీ: పేరు మారినా రూపాన్ని మార్చుకోలేదా తుఫాన్. మరింత బలోపేతమైంది. వచ్చే 12 గంటల్లో తీవ్ర తుఫాన్గా రూపాంతరం చెందబోతోంది. రెండు రాష్ట్రాలపై విరుచుకుపడటానికి రాబోతోంది. దీని ప్రభావం.. ఏపీపైనా లేకపోలేదు. ఈ తుఫాన్ ప్రభావం వల్ల ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒడిశా, పశ్చిమ బెంగాల్పై ఈ తుఫాన్ పెను ప్రభావాన్ని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bFNRJi
Sunday, May 17, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment