‘ఆత్మనిర్భర్ భారత్ నినాదాన్ని ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా రక్షణ శాఖ అతి పెద్ద నిర్ణయాన్ని తీసుకుంది. ఆయుధాలు, యుద్ధ సామాగ్రి కలిపి మొత్తం 101 రకాల వస్తువుల దిగుమతులపై ఆంక్షలు విధిస్తున్నాం. నిర్ణీత గడువులోపే ఈ నిర్ణయాన్ని అమలుచేస్తాం. ఇకపై రక్షణ పరికరాల్ని మనమే తయారు చేసుకుందుకు ఇదెంతో ఉపకరిస్తుంది''అని రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు. కరోనా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3krlsMT
మోదీ సర్కార్ కీలక అడుగు- ఆర్మీలో ఆత్మనిర్భర్ - 101 విదేశీ వెపన్స్, వస్తువులపై ఆంక్షలు
Related Posts:
అణుబాంబులు ప్రయోగించం .. కానీ పరిస్ధితులు ప్రభావం చేస్తే తప్ప అని రాజ్నాథ్ కామెంట్జైపూర్ : అణు బాంబులు ఉపయోగించబోమని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టంచేశారు. కానీ సమయం వచ్చినప్పుడు మాత్రం చెప్పలేమని కామెంట్ చేశారు. రాజస… Read More
పండుగ పేరుతో కొన్నిరోజుల పాటు పస్తులు: అస్తిపంజరంలా మారిన ఏనుగుకొలంబో: పండుగలు, పబ్బాల సమయంలో లేదా నిరాహార దీక్షల సమయంలో మనుషులు ఉపవాసం ఉంటారు. ఎంత కఠినంగా ఉపవాసం ఉన్నప్పటికీ.. ఒక్కరోజు కంటే ఎక్కువగా ఉండలేరు. మరుస… Read More
కరెంట్ బిల్లుల్లో మోసం.. 30 రోజులు మించి బిల్లింగ్.. ఆ ప్రచారం నమ్మొద్దంటూ..!హైదరాబాద్ : కరెంట్ బిల్లుల్లో మోసం జరుగుతోందంటూ ఇటీవల సోషల్ మీడియాలో ఓ మేసేజ్ తెగ చక్కర్లు కొడుతోంది. ముప్పై రోజులకు కొట్టాల్సిన బిల్లు పది రోజుల వరకు… Read More
ముస్లింలు ప్రార్థనలు చేస్తే... అది వారి స్యంతం అవుతుందా... అయోధ్య వివాదంపై సుప్రింలో వాదనలుఅయోధ్యలో ముస్లింలు ప్రార్ధనలు చేసినంత మాత్రనా ఆ ప్రాంతం తమదని చెప్పే హక్కు లేదని సుప్రిం కోర్టులో రాంలాలా తరఫున వాదనలు వినిపిస్తున్న అడ్వకేట్ స్పష్టం … Read More
జగన్ ఏపీ భవిష్యత్ నాశనం చేస్తున్నారు..పరిశ్రమలు ఎలా వస్తాయి : పారిశ్రామిక వేత్త ట్వీట్ కలకలం..!!ఏపీ ముఖ్యమంత్రి జగన్ కొద్ది రోజులుగా తీసుకుంటున్న నిర్ణయాల పైన ఇంకా విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. జగన్ తాను ఎందుకు ఈ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందీ వ… Read More
0 comments:
Post a Comment