Friday, August 16, 2019

ముస్లింలు ప్రార్థనలు చేస్తే... అది వారి స్యంతం అవుతుందా... అయోధ్య వివాదంపై సుప్రింలో వాదనలు

అయోధ్యలో ముస్లింలు ప్రార్ధనలు చేసినంత మాత్రనా ఆ ప్రాంతం తమదని చెప్పే హక్కు లేదని సుప్రిం కోర్టులో రాంలాలా తరఫున వాదనలు వినిపిస్తున్న అడ్వకేట్ స్పష్టం చేశారు. ఈనేపథ్యలంలోనే ముస్లింలు వీధుల్లో నమాజు చేస్తే అది వారి స్వంతం అవుతుందా అంటు ప్రశ్నించారు. అయోధ్య నిర్మాణానికి సంబంధించి మూల అంశాలు, దాని నిర్మాణంలో దాగి ఉన్న స్ట్రక్చర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KPU1ve

0 comments:

Post a Comment