Friday, August 16, 2019

కరెంట్ బిల్లుల్లో మోసం.. 30 రోజులు మించి బిల్లింగ్‌.. ఆ ప్రచారం నమ్మొద్దంటూ..!

హైదరాబాద్ : కరెంట్ బిల్లుల్లో మోసం జరుగుతోందంటూ ఇటీవల సోషల్ మీడియాలో ఓ మేసేజ్ తెగ చక్కర్లు కొడుతోంది. ముప్పై రోజులకు కొట్టాల్సిన బిల్లు పది రోజుల వరకు ఆలస్యంగా కొట్టడంలో మోసం దాగి ఉందనేది దాని సారాంశం. ఆ రకంగా ప్రజలు మోసపోతున్నారు తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించేలా సర్క్యులేట్ అవుతోంది. అయితే అదంతా ట్రాష్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Mi6Stb

Related Posts:

0 comments:

Post a Comment