అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. రికవరీ రేటు గణనీయంగా ఉన్నప్పటికీ కొత్త కేసుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆందోళన రెట్టింపయింది. కేసుల సంఖ్యలో మన దేశం ఇప్పటికే రష్యాను దాటేసి ప్రపంచంలో టాప్-3 స్థానికి ఎగబాకింది. సోమవారం కొత్తగా 24,248 పాజిటివ్ కేసులు, 425 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Dggul1
కరోనా విలయం: ప్రమాదంలో ఇండియా? : పాజిటివ్ రేటుపై కేంద్రం కీలక ప్రకటన : WHO వార్నింగ్ దాటి..
Related Posts:
తూచ్ కేసీఆర్ చెప్పింది కాదు.. ఖమ్మంలో మా ఓటమికి కారణం వేరు : పల్లాఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ ఓటమికి ప్రత్యేక పరిస్థితులు కారణమన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, సీనియర్ నాయకులు పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఖమ్మం జిల్లాలో ఓటమి… Read More
మళ్లీ రెచ్చిపోయిన బాలయ్య..! కార్యకర్త గూబ గుయ్యిమనిపించిన శాతకర్ణి..!!అనంతపురం/హైదరాబాద్ : అరె మామా ఎక్ పెగ్ లా...అరె మామా ఎక్ పెగ్ లా అని అలరించిన హీరో బాలక్రిష్ణ ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొ… Read More
చంద్రబాబు రాజకీయ అధ్యాయం ముగిసినట్టేనా... జాతీయ పత్రిక సంచలన కథనంఏపీ రాజకీయాల్లో చంద్రబాబు అధ్యాయం ముగియనుందా...? సొంత తప్పిదాలే ఆయన్ను అధికారంలోకి దూరం చేయనున్నాయా...? నాడు 2004లో చేసిన తప్పిదంతో అధికారానికి దూరమైన… Read More
ఛీ: రైల్వే అధికారుల ముసుగులో ఐటీ దాడులు, నీచ రాజకీయాలు, సీఎం ఫైర్, ప్రతిపక్షాలు!బెంగళూరు: లోక్ సభ ఎన్నికల సందర్బంగా కర్ణాటకలో ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేస్తున్నారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి ఆరోపించారు. గురు… Read More
జూ..ఎన్టీఆర్ టిడిపికి దూరమైనట్లేనా:ఎన్నికల వేళ టిడిపి లో కలకలం:ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చారు..!ఎన్నికల వేళ టిడిపి లో ఆసక్తి కరమైన చర్చ. టిడిపి మద్దతుగా ఎన్నికల ప్రచారానికి జూనియర్ ఎన్టీఆర్ వస్తే బాగుంటుం ది. మరో పది రోజుల్లో ఎన్నిక… Read More
0 comments:
Post a Comment