కర్ణాటకలోని మండ్య ఎంపీ,నటి సుమలత అంబరీష్కు కరోనా పాజిటివ్గా నిర్దారణ అయింది. దీంతో ఆమె సెల్ఫ్ క్వారెంటైన్లోకి వెళ్లారు. సోమవారం(జూలై 6) ట్విట్టర్ ద్వారా సుమలత స్వయంగా ఈ విషయాలను వెల్లడించారు. ఇటీవల తనకు తలనొప్పి,గొంతు మంటగా అనిపించడంతో.. ముందు జాగ్రత్తలో భాగంగా టెస్టులు చేయించుకున్నట్లు తెలిపారు. సోమవారం వచ్చిన రిపోర్టుల్లో పాజిటివ్గా తేలిందన్నారు. ఇటీవల తన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZKFwQP
Monday, July 6, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment