బెంగళూరు: లోక్ సభ ఎన్నికల సందర్బంగా కర్ణాటకలో ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేస్తున్నారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి ఆరోపించారు. గురువారం ఐటీ శాఖ అధికారులు దాడులు చేస్తారని ఒక్క రోజు ముందే ( బుధవారం) మీడియాకు చెప్పిన సీఎం కుమారస్వామి మరోసారి బాంబు పేల్చారు. తమిళనాడులో ఐటీ దాడుల కలకలం, టార్గెట్ ప్రతిపక్షం,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YEwwLN
ఛీ: రైల్వే అధికారుల ముసుగులో ఐటీ దాడులు, నీచ రాజకీయాలు, సీఎం ఫైర్, ప్రతిపక్షాలు!
Related Posts:
citizenship act: ఆందోళనకారుల విధ్వంసంతో రైల్వేకు భారీ నష్టం, ఎన్ని కోట్లంటే..?న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా దేశంలోని పలు ప్రాంతాల్లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. దేశ రాజధాని న్యూఢిల్లీ స… Read More
కేబినెట్ తర్వాతే...రాజధానిపై ఫైనల్ డెసిషన్... పవన్ కళ్యాన్ఏపీ రాజధాని నిర్మాణం, రాష్ట్ర సమగ్ర అభివృద్దిపై జీఎన్ రావు ఇచ్చిన కమిటీ నివేదికపై రాష్ట్ర ప్రభుత్వం నుండి స్పష్టత తర్వాతే... పార్టీ నిర్ణయాన్ని వెల్లడ… Read More
ఆ మాట అనడానికి మమతకు ఎంత ధైర్యం?: బెంగాల్ సీఎంపై కేంద్ర మంత్రి నిర్మల ఫైర్కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పౌరసత్వ సవరణ చట్టాన్ని తమ రాష్ట్రంలో అమలు చేయబోనని చెప్పడమే కాకుండా, ఈ అంశంపై ఐక్యరాజ్యసమితితో రిఫరెండం నిర్వహించాలని డిమ… Read More
జాతియ రహాదారిపై బైఠాయించిన దేవినేనిఆంధ్రప్రదేశ్ రాజధాని మార్పును తీవ్రంగా టీడీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే... ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ చేసిన ప్రకటనపై భగ్గుమంటున్న టీడీపీ … Read More
ఆరు నెలల్లో ఏం సాధించాం?: సర్కార్ పెర్మామెన్స్ పై ప్రధాని మోదీ రివ్యూ.. మంత్రుల ప్రెజెంటేషన్కేంద్రంలో రెండోసారి మోడీ సర్కార్ ఏర్పడి అప్పుడే ఏడు నెలలు పూర్తికావస్తున్నది. ఇంకొద్దిరోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నవేళ.. గత ఆరు నెలల్ల… Read More
0 comments:
Post a Comment