''ప్రపంచమంతా ఆర్థిక రంగంలో సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలోనే కరోనా రూపంలో మహమ్మారి వచ్చిపడింది. గడిచిన కొద్ది నెలలుగా భారత్ స్వయంగా కరోనాతో పోరాడుతూ, ప్రపంచ దేశాలకు కూడా సహాయకారికగా నిలబడిందని చెప్పడానికి గర్విస్తున్నాను. కరోనా కాలంలో ఇండియా కనీసం 150 దేశాలకు మందులను సరఫరా చేసింది. ఇక్కడి ఫార్మా కంపెనీలు ప్రపంచానికి బాసటగా నిలిచాయంటే అతిశయోక్తికాదు. భూగోళానికి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38Xik60
India-EU SUMMIT 2020: స్నేహంతోనే శాంతి వర్ధిల్లుతుంది: ప్రధాని నరేంద్ర మోదీ
Related Posts:
బల్దియా V/S మెట్రో.. భారీగా బకాయి పడ్డ మెట్రోహైదరాబాద్ : మెట్రో, బల్దియా మధ్య వార్ ముదురుతోంది. సవ్యంగా సాగాల్సిన ఈ జోడెద్దుల బండికి అడుగడుగునా ఆటంకాలే. ప్రకటనల చిచ్చు ఈ రెండింటి మధ్య దూరం పెంచుత… Read More
ఈ చేప ధర ఇన్ని కోట్ల రూపాయలా... ఏంటో దీని స్పెషాలిటీ..?జపాన్ : చాలామంది మాంసాహార ప్రియులకు చేపలంటే భలే ఇష్టం. ఒక మంచి కొరమీను దొరికితే చాలు ఆరోజు వారి కడుపు నిండినట్లే. చేపలు ఆరోగ్యపరంగా కూడా చాలా లాభాలు చ… Read More
తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పినా: బాబుపై గోయల్, లోకసభ నుంచి ఎంపీ శివప్రసాద్ సస్పెన్షన్న్యూఢిల్లీ: పార్లమెంటు గాంధీ విగ్రహం ముందు తెలుగుదేశం పార్టీ ఎంపీలు సోమవారం తమ నిరసనను కొనసాగించారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని నినాదాలు చేశారు. … Read More
బిజెపికి ఎమ్మెల్యే షాక్ : జనసేన లో ఎంట్రీ ఖాయం..!ఏపి బిజెపి లో షాకింగ్ పరిణామం. బిజెపి వాయిస్ బలంగా వినిపించే ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ పార్టీకి రాజీనా మా చేసారు. నేరుగా తన రాజీనామా లేఖను పార్… Read More
ప్రారంభమైన పంచాయతీ నామినేషన్ల ప్రక్రియ..! ఎక్కడి సమస్యలు అక్కడే..!!హైదరాబాద్: పంచాయతీ హడావిడి మొదలైంది. గ్రామాల్లో రాజకీయం వేడెక్కింది. మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఇవాళ్టి నుండి నామినేషన్ లు స్వీకరణ ప్రారం… Read More
0 comments:
Post a Comment