ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ విశ్వరూపం ప్రదర్శిస్తోంది. గత 24 గంటల్లో 22 వేల పైచిలుకు శాంపిల్స్ సేకరించారు. అయితే 2 వేల 432 పాజిటివ కేసులు వచ్చాయి. వీరిలో రాష్ట్రానికి చెందిన వారు 2412 మంది కాగా మిగతా 20 మంది ఇతర రాష్ట్రాలకు చెందినవారు. దీంతో వైరస్ సోకిన మొత్తం సంఖ్య 35 వేల 451గా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OpkWjt
ఒక్కరోజులో 2 వేల మార్క్ దాటిన కరోనా కేసులు: ఏపీలో 2,432 పాజిటివ్, 44 మంది మృతి
Related Posts:
'ఎన్నికల్లో బాబుకు చుక్కలే, ఓడించేందుకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ వెయిటింగ్, ప్రతిపక్ష హోదా రాదు'హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవదని తెలంగాణ రాష్ట్ర సమితి నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం అన్నారు. ఏపీ సీ… Read More
అక్రమ మైనింగ్: కోర్టులో అసమ్మతి ఎమ్మెల్యేలు, ఆపరేషన్ కమల, గాలి జనార్దన్ రెడ్డి మిస్!బెంగళూరు: ఆపరేషన్ కమల హైడ్రామాలో భాగంగా కొంత కాలంగా మాయం అయిన బళ్లారి గ్రామీణ నియోజక వర్గం ఎమ్మెల్యే బి. నాగేంద్ర గురువారం ప్రత్యక్షం అయ్యారు. కర్ణాటక… Read More
కేసీఆర్ అత్యంత సీనియర్! వయసులో వనమా పెద్ద..! హరిప్రియ జూనియర్..!!హైదరాబాద్: పాత కొత్త కలయికలతో తెలంగాణ శాసన సభ కొలువుదీరింది. ముందస్తు ఎన్నికల్లో ఘన విజయం సాధించిన గులాబీ పార్టీ దాదాపు నెలన్నర తర్వాత త… Read More
ఉద్యోగులు టార్గెట్లు అందుకోలేదని ఈ కంపెనీ వారికి విధించిన శిక్ష ఏమిటో తెలుసా..?సాధారణంగా ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం చేయడం అంటే కత్తిమీద సాములాంటిదే. ఎందుకంటే యాజమాన్యాలు విధించే లక్ష్యాలు అలా ఉంటాయి. వాటిని అందుకోవడంలో చాలామటుకు … Read More
చంద్రబాబూ! సిగ్గులేదా.. అలా మాట్లాడితే, దమ్ముంటే ఏపీలో కేసీఆర్ను కలువు: తలసానిహైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడి మాటలు విడ్డూరంగా ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర సమితి నేత, మాజ… Read More
0 comments:
Post a Comment